ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన దీక్షకు ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. ముఖ్యమంత్రి దీక్షకు మద్దతుగా వచ్చిన వారి కోసం ఖరీదైన హోటళ్లలో బస ఏర్పాటు చేసారు. అదే విధంగా పలువురికి ప్రభుత్వ ఖర్చులతో విమాన టిక్కెట్లు కొనుగోలు చేసారు. ఇక ప్రత్యేక రైళ్ల కోసం 1.12 కోట్లు చెల్లించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TJsEGc
3500 ఏసి గదులు : 155 విమాన టిక్కెట్లు : పది కోట్ల పైగా ఖర్చుతో ఢిల్లీ దీక్ష..!
Related Posts:
వైసిపి భారీ మెజార్టీ సాధిస్తుంది: మహిళల ఓట్లు వైసిపి కే: ఇది ప్రజా విజయం : జగన్..!ఏపిలో జరిగిన ఎన్నికల్లో లాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తుందని వైసిపి అధినేత జగన్ ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల్లో 85 శా తం వరకు పోలింగ్ జరగటం శ… Read More
ఈసీ తీరును నిరసిస్తూ లోకేశ్ ధర్నాగుంటూరు : ఏపీలో ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ మంత్రి లోకేశ్ ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్రిస్టియన్ పేట వద్ద లోకేశ్ నిరసనకు దిగారు.… Read More
ఇంకా కొనసాగుతోన్న పోలింగ్ : 80 శాతం నమోదయ్యే అవకాశంఅమరావతి : ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేనివిధంగా అర్ధరాత్రి వరకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 400 పైచిలుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తోన… Read More
పార్టీ, కుమారుడా ? : ప్రచారం చేయకుంటే క్యాబినెట్ నుంచి తప్పుకో, హిమాచల్ సీఎం అల్టిమేటంసిమ్లా : సార్వత్రిక ఎన్నికల వేళ హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సహచర మంత్రి అనిల్ శర్మ .. మంది నియోజకవర్గంలో ప్రచా… Read More
ఏపీ పోలింగ్ హింసాత్మకం : టీడీపీ, వైసీపీ సై అంటే సై, పరిస్థితి ఉద్రిక్తం, అదనపు బలగాల మొహరింపుఅమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ కార్యకర్తలు కత్తులు దూయడంతో ఇద్దరు చనిపోయారు. పలు చోట… Read More
0 comments:
Post a Comment