Monday, February 11, 2019

3500 ఏసి గ‌దులు : 155 విమాన టిక్కెట్లు : ప‌ది కోట్ల పైగా ఖ‌ర్చుతో ఢిల్లీ దీక్ష‌..!

ఢిల్లీ వేదిక‌గా ముఖ్య‌మంత్రి చంద్రబాబు చేప‌ట్టిన దీక్ష‌కు ప్ర‌భుత్వం భారీగా నిధులు ఖ‌ర్చు చేస్తోంది. ముఖ్య‌మంత్రి దీక్ష‌కు మ‌ద్ద‌తుగా వ‌చ్చిన వారి కోసం ఖ‌రీదైన హోట‌ళ్ల‌లో బ‌స ఏర్పాటు చేసారు. అదే విధంగా ప‌లువురికి ప్ర‌భుత్వ ఖ‌ర్చుల‌తో విమాన టిక్కెట్లు కొనుగోలు చేసారు. ఇక ప్ర‌త్యేక రైళ్ల కోసం 1.12 కోట్లు చెల్లించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TJsEGc

Related Posts:

0 comments:

Post a Comment