బెంగళూరు: తల్లి స్నేహితురాలి మీద అత్యాచారయత్నం చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీరును బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అర్దరాత్రి తల్లి స్నేహితురాలి గదిలోకి వెళ్లి వికృతచేష్టలు చేసిన టెక్కీని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. కోల్ కత్తాకు చెందిన ప్రైవేటు కంపెనీ నిర్వహకులు బెంగళూరు నగరంలోని యశవంతపురంలోని తాజ్ హోటల్ లో ఓ కార్యక్రమం ఏర్పాటు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BwiYI3
తల్లి స్నేహితురాలి మీద టెక్కీ అత్యాచారయత్నం: బాత్ రూంలో సిగరేట్, చివరికి బెంగళూరులో!
Related Posts:
జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై.. పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు.. టీడీపీలో చేరిక?అమరావతి రైతుల నిరసనలు, మూడు రాజధానుల వ్యవహారం, మండలి రద్దు తదితర అంశాలతో అట్టుడుకుతోన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. సీబీఐ మాజీ … Read More
స్పాట్లో ఉండి ఉంటే.. నిందితుడిని కాల్చిపారేసేవాడిని : జామియా ఘటనపై మాజీ డీజీపీఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కాల్పులు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ తీవ్ర స్థ… Read More
రక్తమోడుతున్న చెయ్యితో బారికేడ్ల పైకి ఎక్కిన జామియా విద్యార్థి..ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం వల… Read More
జగన్ అక్కడ ఓటేసి.. ఇక్కడ మొసలి కన్నీరు: పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఫైర్ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు చూపిస్తుంది . సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతుంది. ఇక తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత… Read More
క్యాపిటల్ వార్ ... ఒకవైపు అమరావతి కోసం ఆందోళన .. మరోవైపు మూడు రాజధానులపై వైసీపీ సంతకాల సేకరణఏపీలో రాజధాని రగడ నేటికీ రసవత్తరంగా సాగుతుంది . రాజధాని అమరావతి కోసం ఒకపక్క అమరావతి రైతులు పోరాటం సాగిస్తుంటే, మరోపక్క మూడు రాజధానుల కోసం వైసీపీ కూడా … Read More
0 comments:
Post a Comment