అనంతపురం/ హైదరాబాద్: ఆంద్ర ప్రదేశ్ లో బహిరంగ సభల సీజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. జనసైన అధినేత పవన్ కళ్యాణ్, ఏపి సీయం చంద్రబాబు, బీజేపి తో పాటు ప్రతిపక్ష పార్టీ వైసీపి కూడా బహిరంగసభలు నిర్వహించి ప్రజలకు చేరువయ్యే ప్రణాళికలు రచిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TH8o8b
నేడే జగన్ అనంతపూర్ పర్యటన..! ఎన్నికల సమర శంఖారావానికి శ్రీకారం..!!
Related Posts:
`ఓవర్ యాక్షన్` చేయొద్దు: రక్షణశాఖ మాజీమంత్రి మనోహర్ పారిక్కర్ కామెంట్స్న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ చేతికి దొరికిన అస్త్రం రాఫెల్ డీల్. రాఫెల్ యుద్ధ… Read More
సీబీఐ నాగేశ్వరరావు సన్నిహితుడి కంపెనీపై కోల్కతా పోలీసుల దాడులుకోల్కతా: సీబీఐ, బెంగాల్ ప్రభుత్వం మధ్య వార్ ఇంకా కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. సీబీఐ మధ్యంతర మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడైన ప్ర… Read More
మంత్రులు వర్సెస్ సిట్టింగ్ లు : ఆ ముగ్గురికి సీట్లు ఖరారు: నెల్లూరులో నువ్వా నేనా..!నెల్లూరు లో ఎవరిది పై చేయి. టిడిపి నుండి ముగ్గురు అభ్యర్దుల అధికారిక ప్రకటన. వైసిపి అభ్యర్ధులు దాదాపు ఖరారు. మరి..గెలిచేదెవరు. ఈ ముగ్గురు లో… Read More
మోడీ గో బ్యాక్.. నల్లజెండాలతో నిరసనలు: కారులో నుంచి జెండాలను చూస్తూ వెళ్లిన ప్రధానిగువాహటి: ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అసోంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి. ప్రధాని రాకను నిరసిస్తూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆయనకు నల్లజె… Read More
కాంగ్రెస్ పార్టీలో మొదలైన ఎంపీ సీట్ల పందేరం..! పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న యూత్..!!హైదరాబాద్ : కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల రేసు మొదలైంది. ఈ నెలాఖరులోగా లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో, ఆ ప… Read More
0 comments:
Post a Comment