అమృత్సర్ : జలియన్ వాలా బాగ్ మారణ హోం జరిగి వందేళ్లు గడిచింది. వందలాదిమందిని పొట్టన పెట్టుకున్న బ్రిటీష్ దుశ్చర్యకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం రూ. వంద నాణేం విడుదల చేసింది. శనివారం పంజాబ్ లోని అమృసర్ లోని జలియాన్ వాలా బాగ్ స్మారకం వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం స్మృతి చిహ్నాంగా వంద
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VIlF1t
జలియన్ వాలా బాగ్ దురాగతం : 100 నాణెం, స్టాంపు విడుదల
Related Posts:
కేరళలో రెడ్ అలర్ట్.. ఆరు జిల్లాల్లో వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం..తిరువనంతపురం : కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఆరు జిల్లాల్లో రుతుపవనాల ప్రభావం ఎక్కువగ… Read More
నిరుపేద కుటుంబం వాడేది ఒక బల్బ్ , ఒక ఫ్యాన్.. కరెంట్ బిల్లు వచ్చింది మాత్రం రూ.128 కోట్లు..!హపూర్ : అధికారుల నిర్లక్ష్యమో, టెక్నాలజీ తీసుకొచ్చిన తంటానో తెలియదు కానీ .. వారి పాలిట మాత్రం శాపమైంది. కరెంట్ బిల్లు వాడినంత వస్తోంది, లేదంటే వందో, ర… Read More
జేడీఎస్ విప్కు విలువలేదు.. కుమార స్వామి సర్కారుకు రేపే ఆఖరి రోజు..బెంగళూరు : కర్నాటక రాజకీయానికి రేపటితో ఫుల్ స్టాప్ పడే అకాశముంది. సీఎం కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ సోమవారం కూడా కొనసాగనుంది. గత … Read More
షిరిడీ సాయితో డైరెక్టు కాంటాక్ట్.. మీ పాపాలు తొలగిస్తా.. లేడీ బాబా కొంపముంచిందిగా..!ముంబై : రోగాలు నయం చేస్తానంటూ లక్షలు గుంజింది. అంతేకాదు మీ కుటుంబ సభ్యుల చిక్కులు తొలగిస్తానంటూ ఉన్నకాడికి ఊడ్చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏకంగా షిర… Read More
దోస్తే దొంగ.. ఒకే రూములో ఉండి..! పెట్టాడుగా శఠగోపం..!!విశాఖపట్నం : కలిసివుంటే కలదు సుఖం అనేది పాత మాట అని నిరూపించాడు ఓ దోస్త్. లేటెస్ట్ వెర్షన్లో తనదైన భాష్యం చెప్పాడు. కలిసివుంటే కలదు దొంగతనం అని నిరూప… Read More
0 comments:
Post a Comment