అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని విజ్ఞప్తి చేశారు. అయిదు దశాబ్దాలకు పైగా తెలుగువారితో ముడిపడి ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZDdy9Q
స్టీల్ప్లాంట్ భూముల విలువ రూ.2 లక్షల కోట్లు: వాజ్పేయి ప్రభుత్వం ప్రయత్నించినా: చంద్రబాబు లేఖ
Related Posts:
ఆర్టీసీ ప్రక్షాళనే! మొత్తం ప్రైవేటీకరించం, 3 రకాలుగా విభజన: కేసీఆర్ సంచలనంహైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, అది వివేకమైన చర్య కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష… Read More
పీఎంసీ స్కాం: 22 గదుల ఇళ్లు, మరో విమానం గుర్తించిన ఈడీముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడును ప్రదర్శిస్తోంది. పీఎంసీ కుంభకోణంలో కీల… Read More
రాష్ట్రం ‘మెఘా’వృతం: ఆర్టీసీపై కేసీఆర్ కుట్రలు ఇవేనంటూ ఏకిపారేసిన రేవంత్హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టి ప్రైవేటీకరణ చేస్తానంటున్నారని సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోమవార… Read More
టీవీ9 రవిప్రకాష్ అవినీతి చిట్టా ఇదే: సుప్రీంకోర్టు సీజేకు విజయసాయి రెడ్డి లేఖహైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తోంది. రవిప్రకాష్ స్కాంలపై సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిక… Read More
దుర్గా పూజలో నుస్రత్ జహాన్: పేరు మార్చుకోమంటూ మత పెద్దల ఆగ్రహంకోల్కతా: ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నూస్రత్ జహాన్ తన భర్త, పారిశ్రామిక వేత్త అయిన నిఖిల్ జైన్తో కలిసి దుర్గా మాత పూజలో పాల్గొని సందడ… Read More
0 comments:
Post a Comment