Saturday, February 20, 2021

స్టీల్‌ప్లాంట్ భూముల విలువ రూ.2 లక్షల కోట్లు: వాజ్‌పేయి ప్రభుత్వం ప్రయత్నించినా: చంద్రబాబు లేఖ

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని విజ్ఞప్తి చేశారు. అయిదు దశాబ్దాలకు పైగా తెలుగువారితో ముడిపడి ఉన్న ఈ స్టీల్ ప్లాంట్‌ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZDdy9Q

Related Posts:

0 comments:

Post a Comment