లఖ్నవూ/హైదరాబాద్ : ప్రజలను ఓట్లు అడిగే విధానంలో నాయకులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఓట్లను ప్రజలనుండి అర్థిస్తే మరికొందరు రెక్వస్ట్ చేసుకుంటారు. ఇంకొదరూ బ్రతిమిలాడు కుంటారు. కానీ యూపీలో ఓ ఎంపీ ప్రజలకు శాపనార్థాలు పెడుతూ, బెదిరిస్తూ ఓట్లను అడుక్కోవడం అక్కడున్న వారిని అవాక్కయ్యేలా చేసింది. నాకు ఓటు వేయకపోతే మిమ్మల్ని పట్టించుకోను. మీకు ఉద్యోగాలు రావు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DbNPdK
నాకు ఓటెయ్యక పోతే మట్టికొట్టుకు పోతారు..! యూపిలో బీజేపి ఎంపీ విచిత్రమైన బెదిరింపు..!!
Related Posts:
పేరుకే ఉప ముఖ్యమంత్రి : అడుగడుగునా అవమాన భారం : అసంతృప్తిలో కెఇ...!ముఖ్యమంత్రి సమకాలీకులు. రాయలసీమలో సీనియర్ రాజకీయ వేత్త. పేరుకు ఉప ముఖ్యమంత్రి హోదా. కానీ, ఆ పదవి స్వకరించిన నాటి నుండి ఏనాడు తగిన ప్రాధా… Read More
దారుణం: అమెరికా అధ్యక్ష రేసు... తులసీ గబ్బార్డ్ హిందూజాతీయ ముద్రవేసే ప్రయత్నంవాషింగ్టన్: వచ్చే అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష బరిలో నిలవాలని అనుకుంటున్న హవాయి డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి తులసీ గబ్బార్డ్కు చేదు అనుభవం ఎదురవుతోంది.… Read More
పోలార్ వోర్టెక్స్: చలికి గడ్డకట్టిన అమెరికా, చికాగోలో రికార్డ్స్థాయిలో చలిగాలులుచికాగో: అమెరికాలోని చికాగో చిగురుటాకులా వణికిపోయింది. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి విపరీతంగా చలిగాలులు వీస్తున్నాయి. చలిగాలుల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు ప… Read More
ఇంట్రెస్టింగ్: సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మను ఇందుకోసమే తొలగించారా..?ఢిల్లీ: ఎన్నికల వేళ మరోసారి రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. మాజీ కేంద్ర రక్షణ మంత్రి గోవా ముఖ్యమంత్రి మనోహర… Read More
ముక్కులో ట్యూబ్తో బడ్జెట్ చదివిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ గత కొన్నాళ్లుగా సచివాలయ… Read More
0 comments:
Post a Comment