లఖ్నవూ/హైదరాబాద్ : ప్రజలను ఓట్లు అడిగే విధానంలో నాయకులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఓట్లను ప్రజలనుండి అర్థిస్తే మరికొందరు రెక్వస్ట్ చేసుకుంటారు. ఇంకొదరూ బ్రతిమిలాడు కుంటారు. కానీ యూపీలో ఓ ఎంపీ ప్రజలకు శాపనార్థాలు పెడుతూ, బెదిరిస్తూ ఓట్లను అడుక్కోవడం అక్కడున్న వారిని అవాక్కయ్యేలా చేసింది. నాకు ఓటు వేయకపోతే మిమ్మల్ని పట్టించుకోను. మీకు ఉద్యోగాలు రావు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DbNPdK
నాకు ఓటెయ్యక పోతే మట్టికొట్టుకు పోతారు..! యూపిలో బీజేపి ఎంపీ విచిత్రమైన బెదిరింపు..!!
Related Posts:
జేసీ బ్రదర్స్ కు మరో షాక్: దివాకర్ ట్రావెల్స్లోని బస్సుల రిజిస్టేషన్ల రద్దుకు చర్యలుజేసీ బ్రదర్స్ కు మరోమారు భారీ షాక్ ఇవ్వటానికి రంగం సిద్ధం చేస్తున్నారు రవాణా శాఖాధికారులు . తప్పుడు సమాచారం ఇచ్చిన, ఫోర్జరీలకు పాల్పడి, నకిలీ ఇన్సూరెన… Read More
డిసెంబర్ 2021 కల్లా పోలవరం పూర్తి.. ఏపీ ప్రభుత్వంపైనే ఉంది: కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్అమరావతి: ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2021 డిసెంబర్నాటికల్లా పూర్తవుతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేందర్ సింగ్ చెప్ప… Read More
ఏసీ బస్సులు వెలవెల.. ఇద్దరు ప్రయాణికులతో భాగ్యనగరానికి, సూపర్ లగ్జరీ కూడా.. ఎందుకంటే...సాధారణంగా ఏసీ బస్సుల్లో టికెట్ హాట్ కేకే.. టికెట్ అంతా వీజీగా దొరకదు. ఇక సమ్మర్ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కరోనా వైరస్ వల్ల ఏసీ బస్సుల్లో… Read More
కరోనా ఎఫెక్ట్ .. చికెన్ బిర్యానీ నో అంటున్న ప్రజలు ... బిజినెస్ లేక ఉసూరంటున్న రెస్టారెంట్లుకరోనా వైరస్ చికెన్ , మటన్ మార్కెట్లను మాత్రమే కాదు హోటళ్ళు, రెస్టారెంట్ లపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. జంతు మాంసం తింటే కరోనా వైరస్ వస్తుందని ఒక… Read More
delhi violence: ఐబీ అధికారి హత్య కేసులో తాహిర్ హుస్సేన్ అరెస్ట్న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లలో ఇంటెలీజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారి అంకిత్ శర్మను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార… Read More
0 comments:
Post a Comment