Friday, February 19, 2021

ఉన్నావ్ : వీడిన బాలికల హత్య కేసు మిస్టరీ... చంపింది 'లంబు'.. అదే కారణం...

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో పశుగ్రాసం కోసం వెళ్లిన ఇద్దరు బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం,మరో బాలిక అపస్మారక స్థితిలో కనిపించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. బాలికల మృతికి విష ప్రయోగమే కారణమని పోలీసులు నిర్దారించారు. ముగ్గురు బాలికల్లో ఒక బాలిక పట్ల మనసుపడ్డ ఓ యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేల్చారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన ఆ యువకుడు అసలు నిజాలను బయటపెట్టాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37wHJUC

Related Posts:

0 comments:

Post a Comment