ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో పశుగ్రాసం కోసం వెళ్లిన ఇద్దరు బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం,మరో బాలిక అపస్మారక స్థితిలో కనిపించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. బాలికల మృతికి విష ప్రయోగమే కారణమని పోలీసులు నిర్దారించారు. ముగ్గురు బాలికల్లో ఒక బాలిక పట్ల మనసుపడ్డ ఓ యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేల్చారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన ఆ యువకుడు అసలు నిజాలను బయటపెట్టాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37wHJUC
ఉన్నావ్ : వీడిన బాలికల హత్య కేసు మిస్టరీ... చంపింది 'లంబు'.. అదే కారణం...
Related Posts:
కోవిడ్ కాటేసిన మేమున్నాం... కుటుంబానికి రెండేళ్ల జీతం, జాబ్ కూడాకరోనా వైరస్ వల్ల చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కంపెనీలు అండగా ఉంటున్నాయి. ఆ వరసలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చేరింది. కరోనాతో చనిపోయిన బ్యాంకు ఉద్యోగుల కు… Read More
మోదీ-యోగి 75 నిమిషాలు ఏకాంత భేటీ-ఏం చర్చించారు-ఆ సంకేతాలు పంపించేందుకేనా...?ప్రధాని నరేంద్ర మోదీ,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ల మధ్య శుక్రవారం(జూన్ 11) జరిగిన భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. యోగి ఆదిత్యనాథ్పై బీజ… Read More
Bring back Rohini Sindhuri: కర్ణాటకలో మార్మోగిపోతోన్న తెలుగు ఐఎఎస్ అధికారిణి పేరుబెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, రాజకీయ నాయకులకు కొరుకుడుపడని కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి తాజా బదిలీ వ్యవహారం… Read More
90 శాతం సమర్థత చూపిన నొవావాక్స్ కోవిడ్ వ్యాక్సిన్: ఉత్పత్తి చేయనున్న సీరమ్వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో త్వరలోనే మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెంది… Read More
ముక్తిని ప్రసాదించే సప్త పుణ్య స్థలం .. ముక్తి పొందాలంటే ఏం చేయాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నా… Read More
0 comments:
Post a Comment