ఢిల్లీ: దేశంలోనే తొలిలోక్పాల్గా జస్టిస్ పినాకి ఘోష్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ పీసీ ఘోష్తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇక దేశంలోని పలు హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఇందులో సభ్యులుగా ఉంటారు. వీరిలో జస్టిస్ దిలీప్ బీ భోసలే, ప్రదీప్ కుమార్ మొహంతీ, అభిలాష
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CwYxva
Sunday, March 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment