ఇస్తామాబాద్/ హైదరాబాద్ : ఓ పక్క కరోనా మహమ్మారి కబళించి వేస్తోందని సభ్యదేశాలు లాక్ డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తుంటే పాకిస్థాన్ మాత్రం తమ రూటు సెపరేటంటోంది. ముస్లిం ప్రజలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదినం పట్ల పాకిస్థాన్ పౌరులందనికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రమాదఘంటికలు మోగిస్తున్న తరుణంలో పాకిస్తాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eDyvaY
రంజాన్ పర్వదినం జరుపుకొవచ్చు..! పాకిస్తాన్ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!!
Related Posts:
TS LAWCET-2020 Reults విడుదల, ఎక్కడ చూడాలంటే..!హైదరాబాద్ : తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ లాసెట్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి… Read More
ఏపీలో కరోనా: కొత్తగా 2,410 కేసులు, 11 మరణాలు - తూర్పులో ఉధృతి -దేశంలో టాప్3కరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మెరుగు పడుతున్నట్లు కనిపిస్తోంది. టెస్టుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోయినా.. గడిచిన రెండు వారాలుగా కొత… Read More
మరికొన్ని గంటల్లో థర్డ్ ఫేజ్ పోలింగ్: లౌరియా నుంచి బరిలో వినయ్, ముచ్చటగా మూడోసారి..మూడో విడత బీహర్ పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. అయితే గెలుపొటములపై ఉత్కంఠ నెలకొంది. చంపారన్ జిల్లా లౌరియా నుంచి బీజేపీ అభ్యర్థి వినయ్ బీహరీ బరిలో … Read More
సీమాంచల్పై అసదుద్దీన్ ఓవైసీ పార్టీకి పట్టుంది కానీ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకూ సానుకూలమే!పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విస్తృత ప్రచారం నిర్వహించారు. సీమాంచల్ ప్… Read More
అంతు చిక్కని ఓటరు నాడి -ఎన్నికల ఫలితాలపై పండితుల పల్టీ -ఈసారైనా నిజమవుతాయా?కరోనా విలయ కాలంలో చేపట్టిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రహాసనంలో తుది అంకానికి ఇంకొద్ది గంటల్లో తెర లేవనుంది. చివరిదైన మూడో దశ పోలింగ్ లో భాగంగా 19 జిల్ల… Read More
0 comments:
Post a Comment