ఇస్తామాబాద్/ హైదరాబాద్ : ఓ పక్క కరోనా మహమ్మారి కబళించి వేస్తోందని సభ్యదేశాలు లాక్ డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తుంటే పాకిస్థాన్ మాత్రం తమ రూటు సెపరేటంటోంది. ముస్లిం ప్రజలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదినం పట్ల పాకిస్థాన్ పౌరులందనికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రమాదఘంటికలు మోగిస్తున్న తరుణంలో పాకిస్తాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eDyvaY
రంజాన్ పర్వదినం జరుపుకొవచ్చు..! పాకిస్తాన్ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!!
Related Posts:
హాయ్ చెప్పి, ఇంటికి పిలిచి, భోజనం పెట్టి .. ఆపై లైంగికదాడిచండీగఢ్ : తెలిసిన వాళ్ల అబ్బాయే కదా అని నమ్మడమే ఆ విద్యార్థిని జీవితం చిదిమివేయడానికి కారణమైంది. మమ్మీ స్నేహితురాలి కొడుకే కదా అని చనువుగా ఉంటే .. జీవ… Read More
అన్న రూప రాక్షసుడు .. సొంత చెల్లిపైనే లైంగికదాడి ..శ్రీ గంగా నగర్ : మానవత్వం మంట కలుస్తోంది. కలియుగంలో వావి వరుసలు మరచిపోతున్నారు కొందరు. రక్త బంధం అని కూడా చూడకుండా లైంగికదాడికి తెగబడుతున్నారు. రాజస్థ… Read More
కేసీఆర్ వి అన్నీ హత్యా రాజకీయాలే..! నిలువరించి తీరుతామన్న బండి సంజయ్..!!కరీంనగర్/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై కరీంనగర్ బీజేపి ఎంపీ బండి సంజయ్ విరిచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కే… Read More
హలో ఎక్స్యూజ్ మీ.. వైసీపి గెలిచిన దగ్గరనుంచీ ఆవిడ మిస్సింగ్..! కనిపిస్తే చెప్తారా బాబూ..!!అమరావతి/హైదరాబాద్ : తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు అసలు సిసలు వారసురాలిని తానేనంటూ చెప్పుకు తిరుగుతున్న ఆయన సత… Read More
ప్రతి రోజు 40 కి.మీ జాతీయ రహాదారుల నిర్మాణం : నితిన్ గడ్కరీరెండవ సారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అభివృద్దిపై దృష్టి సారించింది. ఈనేపథ్యంలోనే అధికారిక భాద్యతలు చేపట్టిన తర్వాత రోడ్ల అభివృద్ది పై సమీక్ష… Read More
0 comments:
Post a Comment