Monday, April 20, 2020

రంజాన్ పర్వదినం జరుపుకొవచ్చు..! పాకిస్తాన్ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!!

ఇస్తామాబాద్/ హైదరాబాద్ : ఓ పక్క కరోనా మహమ్మారి కబళించి వేస్తోందని సభ్యదేశాలు లాక్ డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తుంటే పాకిస్థాన్ మాత్రం తమ రూటు సెపరేటంటోంది. ముస్లిం ప్రజలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదినం పట్ల పాకిస్థాన్ పౌరులందనికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రమాదఘంటికలు మోగిస్తున్న తరుణంలో పాకిస్తాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eDyvaY

Related Posts:

0 comments:

Post a Comment