ఒడిషా: ఒడిషా బీజేపీలో టికెట్ కేటాయింపుల విషయం గొడవకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా టికెట్ దొరకని నేతలు ఆందోళనకు దిగారు. ఇక భువనేశ్వర్లో అయితే నిరసనకారులు రాష్ట్ర కార్యాలయానికి తాళం వేశారు. బీజేపీ నాయకుడు అమియా దాష్కు సంబంధించిన వర్గీయులు ఆయనకు టికెట్ రాలేదన్న ఆగ్రహంతో భువనేశ్వర్లోని బీజేపీ కార్యాలయం మెయిన్ గేట్కు తాళం వేశారు. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2URWGYZ
ఒడిషా బీజేపీలో టికెట్ లొళ్లి... పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తాళాలు వేసిన అసంతృప్తులు
Related Posts:
మినిట్ టు మినిట్: మాచర్లకు ఎందుకెళ్లారు? ఎలా వచ్చారు? బోండా ఉమా, బుద్ధా కాల్డేటా చెక్గుంటూరు: గుంటూరు జిల్లా మాచర్ల వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బోండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తోన్న కారుపై చోటు చేసుకున్న దాడి … Read More
బిగ్ న్యూస్: సీఎం జగన్ నెత్తిన కేంద్రం పాలు.. పోలవరం ప్రాజెక్టుకు రూ.48వేల కోట్లు ఆమోదంఆంధ్రప్రదేశ్ వరదాయినిపోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలకమైనది.. భారీ ఖర్చుతో కూడుకున్న భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి… Read More
మీ రాజకీయ సమాధి దగ్గరలోనే .. రాష్ట్రాన్ని పులివెందుల చేస్తారా : చంద్రబాబుస్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు . ఆంధ్రప్రదేశ్ లో అరాచకం రాజ్యమేలుతుందని ఆయన … Read More
కరోనా ఎఫెక్ట్.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఇక అత్యవసర కేసులే విచారణ..కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచన మేరకు సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గేంత వరకు పరిమిత వి… Read More
నామినేషన్ల అడ్డగింత, ఆగని దౌర్జన్యాలు: ‘రాష్ట్రమంతా పులివెందుల సంస్కృతి తెస్తారా?’తిరుపతి: స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. మాచర్ల, తదితర ప్రాంతాల్లో దాడులను మరువకముందే తిరుప… Read More
0 comments:
Post a Comment