Tuesday, April 21, 2020

బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ తర్వాత కొత్త మందు బంతిపూలా? రోజాపై అనిత వ్యంగ్యం

నగరి ఎమ్మెల్యే రోజా తాజాగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్నఆరోపణలు ఎదుర్కొంటున్నారు . ఇక చిత్తూరు జిల్లా వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజాపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుత్తూరు సుందరయ్యనగర్ లో బోరుబావి ప్రారంభోత్సవానికి వెళ్ళిన రోజాపై వైసీపీ శ్రేణులు బంతి పూలు చల్లి మరీ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడి జనం ఆమెతో పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RY6cdM

Related Posts:

0 comments:

Post a Comment