అమెరికాలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడి నిర్ణయాలను స్వాగతించే గవర్నర్లు కొందరైతే.. ధిక్కరించేవాళ్లు మరికొందరు. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఒకే తీరుగా అమలుకాని పరిస్థితి. ఇప్పుడు లాక్ డౌన్ సడలింపుల విషయంలోనూ అదే జరుగుతోంది. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు 'ఓపెనింగ్ అప్ అమెరికా అగైన్'ను స్వాగతిస్తుండగా.. మరికొందరు గవర్నర్లు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అటు ప్రజల్లోనూ దీనిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XSMsfm
అమెరికాలో ఆగం కథ.. లాక్ డౌన్ ఎత్తివేతపై రగడ.. అసలేం జరుగుతోంది..
Related Posts:
ఈఎస్ఐ స్కాంలో మరో ముగ్గురి అరెస్ట్ , మొత్తం 16కు చేరిన నిందితులుఇఎస్ఐ కుంభకోణంలో మరో ముగ్గురిని ఎసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య మొత్తం 16కు చేరింది. తాజాగా అరెస్ట్ చేసిన వారి… Read More
బాలయ్య చరిష్మా ..హుజూర్ నగర్ ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మారుతుందా ?హుజూర్నగర్ ఉపఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావటంతో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వ… Read More
ఆన్ లైన్ డేటింగ్, టెక్కీని మెంటల్ ఆసుపత్రిలో చేర్చింది, జీవితం నాశనం, అంతే!బెంగళూరు: ప్రతినిత్యం మొబైల్ అఫ్లికేషన్స్ లో ఏదో ఒక ఆప్ డౌన్ లోడ్ చేసుకుని గేమ్స్ ఆడుతుంటారు. అయితే ఆన్ లైన్ డేటింగ్ ఆప్ డౌన్ లోడ్ చేసుకున్న ఓ సాఫ్ట్ … Read More
4 గంటల్లో పెళ్లి.. ఆ ఇద్దరు ఒక్కటయ్యారు ఇలా..!కోల్కతా : డిజిటల్ యుగంలో సోషల్ మీడియా హవా వేరే చెప్పనక్కర్లేదు. ఫుడ్డు తినాలన్నా.. బెడ్డు కొనాలన్నా.. అంతా డిజిటల్ రూపమే. అరచేతిలో ప్రపంచం చూస్తున్న … Read More
హాజీపూర్ ఘటన అంశాన్ని లేవనెత్తిన వీహెచ్ .. గవర్నర్ కు ఏమని ఫిర్యాదు చేశారంటేకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మరోమారు హాజీపూర్ బాలికల రేప్ మరియు హత్య కేసులను తెరమీదకు తీసుకువచ్చారు. నేడు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌ… Read More
0 comments:
Post a Comment