ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేసుల సంఖ్య 700 దాటిపోయింది. కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తెప్పించి భారీగా పరీక్షలు నిర్వహిస్తున్నా పలుచోట్ల పరిస్ధితి అదుపులోకి రావడం లేదు. అదే సమయంలో అధికార వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు మాత్రం ఇవేవీ పట్టనట్లుగా రాష్ట్రంలో యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. వీరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cCau2b
జగన్ అలా- వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా - ఫిర్యాదులు మాత్రం కామన్...
Related Posts:
అమ్యూజ్మెంట్ పార్కులో ప్రమాదం... కుప్పకూలిన ఫ్రీఫాల్ టవర్చెన్నై: చెన్నైలోని ఆటవిడుపు కేంద్రంలో స్పల్ప ప్రమాదం చోటుచేసుకుంది. క్వీన్స్ల్యాండ్ అమ్యూస్మెంట్ పార్క్లో ఫ్రీఫాల్ టవర్ అనేదాంట్లోకి కొందరు ఎక్కార… Read More
మధ్యంతరం పై యూ టర్న్ తీసుకున్న దేవేగౌడ...నేను చెప్పింది ఎన్నికల గురించి కాదు ..!త్వరలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేసిన జేడేఎస్ నేత దేవేగౌడ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో యూ టర్న్ తీసుకున్నారు. దీంత… Read More
బీజేపీలో పార్టీ ఎంపీల చేరికపై టీడీపీ గుస్సా.. రాజ్యసభ ఛైర్మన్కు కంప్లైంట్ఢిల్లీ : టీడీపీ వర్సెస్ బీజేపీ వార్ మరింత ముదిరింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో దూరం పెంచుకున్న టీడీపీ.. లోక్సభ ఎన్నికల వేళ కూడా అంటీముట్టన… Read More
తీరనున్న నీటి గోస .. ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు ఆలస్యమైందంటే ..?హైదరాబాద్ : తెలంగాణలో జలసిరులు కురిపించే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమవడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తెలంగాణ భవన్ వద్ద బాణాసంచా కాల్చ… Read More
కాళేశ్వరం వందకు వంద శాతం కేసీఆర్ రెక్కల కష్టమే..! నా శ్రమ నామమాత్రమేనన్న హరీశ్రావు..!!హైదరాబాద్ : ఎత్తి పోతల ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టుకు ని… Read More
0 comments:
Post a Comment