Tuesday, April 21, 2020

జగన్ అలా- వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా - ఫిర్యాదులు మాత్రం కామన్...

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేసుల సంఖ్య 700 దాటిపోయింది. కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తెప్పించి భారీగా పరీక్షలు నిర్వహిస్తున్నా పలుచోట్ల పరిస్ధితి అదుపులోకి రావడం లేదు. అదే సమయంలో అధికార వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు మాత్రం ఇవేవీ పట్టనట్లుగా రాష్ట్రంలో యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. వీరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cCau2b

Related Posts:

0 comments:

Post a Comment