బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్ద షాక్ ఇచ్చారు. శివరాత్రి పండుగ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, చించోళి శాసన సభ్యుడు డాక్టర్ ఉమేష్ జాదెవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో డాక్టర్ ఉమేష్ జాదెబ్ బీజేపీలో చేరుతారని సోమవారం ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NNvwQx
కర్ణాటక ప్రభుత్వానికి షాక్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా, మోడీ సమక్షంలో బీజేపీ తీర్థం!
Related Posts:
మాటంటే మాటే.. చెప్పింది చేస్తాం.. విశాఖలో వైఎస్ఆర్ పెన్షన్ పథకంలో మంత్రి బొత్సవిశాఖపట్నం : టీడీపీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ చురకలు అంటించారు. గత ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం మాయమాటలు చెప్పబోదని స్పష్… Read More
శంషాబాద్లో గోల్డే...గోల్డు...!! క్వింటాలుకు పైగా పట్టివేతఎలాంటీ అనుమతులు లేకుండా విదేశాల నుండి తీసుకువస్తున్న సుమారు 150 కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కాగా బంగార… Read More
మసీదుల్లోకి మహిళల ఎంట్రీకి నో.. తేల్చిచెప్పిన సర్వోన్నత న్యాయస్థానంన్యూఢిల్లీ : మసీదుల్లోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అఖిల భారత హిందు మహాసభ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. అంతేకాదు మసీదుల్లోకి మహి… Read More
ఆ రెండూ దొందూ దొందే.. టీఆర్ఎస్, బీజేపీపై శ్రీధర్ బాబు గరంపెద్దపల్లి : టీఆర్ఎస్, బీజేపీ పై ఓ రేంజ్లో ఫైరయ్యారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఆ రెండు పార్టీలు దొందూ దొందేన… Read More
స్నిఫర్ డాగా...మజాకా... పోలీస్ కుక్కకు ఘనంగా అంత్యక్రియలుఒకటి కాదు రెండు ఏకంగా 130 కేసులను చేధించింది. క్రిమినల్స్ పట్టివ్వడంలో తన పాత్రను అధ్భుతంగా పోషించింది. అందుకే రాష్ట్రస్థాయి అవార్డును కూడ తీసుకుంది. … Read More
0 comments:
Post a Comment