టార్గెట్ 150 ప్లస్. టిడిపి అధినేత చంద్రబాబు లక్ష్యం ఇదే. ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చేసిన చంద్రబాబు ఎన్నిక ల శంఖారావం పూరించనున్నారు. ముందుగా తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు . అనంతరం తిరుపతి వేదికగా ఎన్నికల సమర శంకం పూరిస్తారు. వరుసగా అన్ని జిల్లాల కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించిన తరువాత ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W2HfgO
చంద్రబాబు ఎన్నికల శంఖారావం: నేడు లోక్సభ అభ్యర్ధుల జాబితా : పార్టీ నేతలతో..ప్రజల్లోకి..!
Related Posts:
తెలంగాణలో స్కూళ్లు ఓపెన్..? ఈ నెల 15వ తేదీ నుంచే, కానీ..కరోనా వైరస్ వల్ల మూతపడ్డ స్కూల్స్ తెరచుకునే అవకాశం కనిపిస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి కూడా రానుంది. ఈ క్రమంలో స్కూల్స్ తెరవ… Read More
ఇప్పుడు కాదంటే ఎప్పుడూ కాదు, ఇక అద్భుతాలే, అన్ని మారుస్తా: రజినీకాంత్ కీలక వ్యాఖ్యలుచెన్నై: తమిళ ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమేనని, అది తనకు సంతోషాన్ని ఇస్తుందని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు … Read More
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే: రైతు సంఘాలు, రేపు అమిత్ షా-అమరీందర్ భేటీన్యూఢిల్లీ: కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దేశ రాజదాని సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనలను మరింత ఉధతం చేయాలని నిర్ణయించారు. వెంటనే వ్యవసాయ చట… Read More
2024లో మళ్లీ కలుద్దాం- వైట్హౌస్ సన్నిహితులతో ట్రంప్- మరోసారి పోటీ సంకేతాలుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరాడినా ఫలితం దక్కకపోవడంతో నిరాశకు లోనైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు… Read More
రైతుల డిమాండ్స్ కు కేంద్రం వద్ద సమాధానం లేదని ఫైర్ అయిన మంత్రి హరీష్ రావుకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఐదు రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. గత ఎనిమి… Read More
0 comments:
Post a Comment