Sunday, June 14, 2020

తెలంగాణ సచివాలయంలో మరో కరోనా పాజిటివ్: అవసరమైతేనే ఉద్యోగుల హాజరు

హైదరాబాద్: నగరంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి బారిన పడుతున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా, తెలంగాణ సచివాలయం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు కరోనా బారిన పడగా.. సంబంధిత శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి. మిగతా శాఖల్లోనూ తక్కువ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e28TUH

Related Posts:

0 comments:

Post a Comment