హైదరాబాద్: నగరంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి బారిన పడుతున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా, తెలంగాణ సచివాలయం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్లో మరోసారి కరోనా కలకలం రేపింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు కరోనా బారిన పడగా.. సంబంధిత శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి. మిగతా శాఖల్లోనూ తక్కువ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e28TUH
తెలంగాణ సచివాలయంలో మరో కరోనా పాజిటివ్: అవసరమైతేనే ఉద్యోగుల హాజరు
Related Posts:
తల్లికి అనుమానం, టార్చర్ : తండ్రిపై కూతురి దాడి, మృతివిశాఖపట్టణం : చేయిపట్టుకొని పెంచిన తండ్రి చేష్టలతో విసిగిపోయింది. సహజీవనం చేస్తోన్న మహిళ మాటలు విని అమ్మతో నాన్న ప్రవర్తిస్తోన్న తీరుతో మదనపడింది. తల్… Read More
వాయుసేన అమ్ములపొదిలో తిరుగులేని అస్త్రం..! భారత్ చేరుకున్న 'అపాచీ' యుద్ద హెలికాప్టర్..!!ఢిల్లీ/హైదరాబాద్ : భారత వాయుసేన అమ్ములపొదిలో ఓ కీలక అస్త్రం చేరింది. అగ్రరాజ్యం అమెరికాకు ఎన్నో ఏళ్లుగా విశిష్టరీతిలో సేవలు అందిస్తున్న అపాచీ అటాకింగ్… Read More
జగన్ ఒక్క రూపాయే జీతంగా తీసుకుంటారా? కారణం అదేనా?అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంటూ జరిగితే- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంద… Read More
మేము ప్రేమిస్తాం...మోడీ ద్వేషిస్తాడు...రాహుల్ గాంధిఏఐసిసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఆరవ విడత జరుగుతున్న పోలీంగ్ లో ఓ సాధరణ ఓటరు అయ్యాడు. తన మంది మార్బాలం హంగులను వదిలిపెట్టి నడుచుకుంటూ వచ్చి న్యూఢిల్లిలో… Read More
పిట్టీ కేసుల్లో ప్రతాపం.. సైకో కేసులో ఫెయిల్యూర్?.. పోలీసులకు శీనుగాడి తిప్పలు..!హైదరాబాద్ : వాడు మామూలోడు కాదు. మౌనంగానే ఉంటూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. హత్యాచారాలకు ముందు పెదవి విప్పనోడు.. రాక్షస క్రీడల అనంతరం కలివిడిగా ఉన్నట్ల… Read More
0 comments:
Post a Comment