Sunday, June 14, 2020

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 6వేల మార్క్ దాటింది, 84కు చేరిన మృతులు

అమరావతి: కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 15,633 మంది నమూనాలు పరీక్షించగా 294 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. అయితే, వీరిలో విదేశాల నుంచి వచ్చినవారు ఇద్దరు ఉండగా, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 39 మంది ఉన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B8L7aM

Related Posts:

0 comments:

Post a Comment