ప్రపంచ ఆరోగ్య సంస్థ, సైంటిస్టులు, డాక్టర్ల అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 79లక్షలకు చేరగా, వైరస్ కాటుకు చనిపోయినవారి సంఖ్య 4.3లక్షలు దాటింది. కొత్త కేసులకు సంబంధించి ఇటు భారత్ లో మరో రికార్డు నమోదైంది. దేశరాజధాని ఢిల్లీలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3frxtyj
కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. ఢిల్లీపై అమిత్ షా ఫోకస్.. మళ్లీ లాక్ డౌన్ పై 17న నిర్ణయం..
Related Posts:
ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ : 9న ఆర్టీసీ ఎండీ, కమిషనర్కు జేఏసీ నోటీసుఅమరావతి : ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న ఆర్టీసీ ఎండీ, కార… Read More
ఎండకు బ్లాస్ట్ అయిన అయిల్ ట్యాంకర్ ...మండుతున్న ఎండలకు మనుష్యులు విలవిలలాడుతున్నారు. బయటకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు తలెత్తాయి. ఎండలకు పక్షులు ,జంతువులు సైతం తల్లడిల్లుతున్… Read More
బలవంతంగా సున్తీ చేశారు...రాజస్థాన్లో కేసు పెట్టిన తల్లిరాజస్థాన్ లో ఓ బాలునికి సున్తి చేసి బలవంతపు మత మార్పిడి చేశారని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో పాటు బాలుడి తల్లిని చెల్లిని సైతం లైంగిక … Read More
కాంగ్రెస్లో జంపింగ్ జపాంగ్స్ టెన్షన్ : పార్టీ మారే నేతలను స్లిప్పర్తో కొడతానన్న పొన్నంహైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో నేత వెళ్లిపోతుండటంపై ఆ పార్టీ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. తమ బీ ఫాం తీసుకొని .. గెలిచి, ఇతర పార్టీలోకి వెళ్ల… Read More
బొందుగాళ్లు వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే, మరోసారి రిపిట్ కాకుండా చూసుకొండి : కేసీఆర్కు ఈసీ వార్నింగ్న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన 'హిందుగాళ్లు బొందుగాళ్లు‘ కామెంట్ పై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హ… Read More
0 comments:
Post a Comment