ప్రపంచ ఆరోగ్య సంస్థ, సైంటిస్టులు, డాక్టర్ల అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 79లక్షలకు చేరగా, వైరస్ కాటుకు చనిపోయినవారి సంఖ్య 4.3లక్షలు దాటింది. కొత్త కేసులకు సంబంధించి ఇటు భారత్ లో మరో రికార్డు నమోదైంది. దేశరాజధాని ఢిల్లీలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3frxtyj
కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. ఢిల్లీపై అమిత్ షా ఫోకస్.. మళ్లీ లాక్ డౌన్ పై 17న నిర్ణయం..
Related Posts:
సీఎం జగన్ అహంభావి: వైరస్ ప్రబలుతుంటే ఎన్నికల ముఖ్యమా..? చంద్రబాబు నిప్పులుస్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశం ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య అగ్గిరాజేసింది. ఎన్నికలను వాయిదా వేయడాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి … Read More
horse-trading: రాజ్యసభ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా..?గుజరాత్ రాజ్యసభ ఎన్నిక కోసం ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగుతోంది. విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకు… Read More
corona virus: సార్క్ దేశాల అత్యవసర నిధి, 10 మిలియన్ డాలర్లు ఇస్తామని మోడీ ప్రకటనకరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంటే.. ఆయాదేశాలు కూడా తగినచర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ను కలిసికట్టుగా ఎదుర్కొవాలని ప్రధానమంత్రి నరేంద్ర మ… Read More
ఎన్నికల కమిషనర్కు అక్కణ్నుంచి ఫోన్.. ఆ తర్వాతే వాయిదా ప్రకటన..కరోనా మహమ్మారి పేరు చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయడాన్ని సీఎం జగన్ తప్పుపట్టారు. కనీసం ఆరోగ్య శాఖ అధికారుల్ని కూడా… Read More
రహస్యంగా లవర్తో డేటింగ్.. యువతిపై పోలీసుల గ్యాంగ్రేప్ఇంట్లో వాళ్లకు చెప్పకుండా బాయ్ ఫ్రెండ్ తో కలసి సీక్రెట్ గా డేటింగ్ కు వెళ్లిన ఆమె ఊహించని ప్రమాదాన్ని కొనతెచ్చుకుంది. కాపాడాల్సిన పోలీసులే ఆమెపై అఘాయి… Read More
0 comments:
Post a Comment