Friday, March 1, 2019

అభినందన్ విడుదలకు ఇమ్రాన్ నిర్ణయంపై ఆయన భార్య, మాజీ భార్య ఏమన్నారో తెలుసా..?

గత కొద్దిరోజులుగా భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారత వాయుసేన పాక్ గగనతలంలోకి చొచ్చుకువెళ్లి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి తిరిగి భారత్‌కు చేరుకుంది. ఆ తర్వాత బుధవారం రోజున పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించి దాడులకు యత్నించడంతో భారత వాయుసేన తిప్పికొట్టింది. అదేసమయంలో భారత్‌కు చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GT8wP5

Related Posts:

0 comments:

Post a Comment