గత కొద్దిరోజులుగా భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారత వాయుసేన పాక్ గగనతలంలోకి చొచ్చుకువెళ్లి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి తిరిగి భారత్కు చేరుకుంది. ఆ తర్వాత బుధవారం రోజున పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించి దాడులకు యత్నించడంతో భారత వాయుసేన తిప్పికొట్టింది. అదేసమయంలో భారత్కు చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GT8wP5
అభినందన్ విడుదలకు ఇమ్రాన్ నిర్ణయంపై ఆయన భార్య, మాజీ భార్య ఏమన్నారో తెలుసా..?
Related Posts:
కరోనాతో ఎమ్మెల్యే మృతి.. రెండు రోజులుగా వెంటిలేటర్పై..పాకిస్తాన్లోని పంజాబ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే షహీన్ రజా(65) కరోనాకు చికిత్స పొందుతూ బుధవారం(మే 20) కన్నుమూశారు. పాకిస్తాన్లో కర… Read More
కూర్చున్న చోటకే చుక్క..ఆ కిక్కే వేరబ్బా అంటున్న మద్యం ప్రియులు..స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ డెలివరీ..జార్ఖండ్/హైదరాబాద్ : మద్యం ప్రియులకు శుభవార్త. మీరు గంటలు గంటలు ముఖానికి మాస్క్ పెట్టుకుని వైన్ షాపుల ముందు క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీ… Read More
కంటే కూతుర్నే కనాలి .. తండ్రిని సైకిల్ ఎక్కించుకుని 1200కి.మీ తొక్కిన బాలిక సాహసానికి సలాం అనాలిసమాజంలో ఆడపిల్ల అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నా ఇంకా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. మగవాళ్ళ కంటే శారీరకంగా బలహీనులు అన్న భావన ఉంది . కానీ… Read More
రాజమండ్రి స్వధార్ లో కీచక వాచ్ మెన్ .. మహిళలపై అత్యాచారం .. ఆపై వ్యభిచారంఏపీలో నిరాశ్రయులైన మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వసతి గృహం స్వధార్ లో మహిళల లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. సమాజంలో దగా పడి, వివిధ సందర్భాల్లో… Read More
ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్పై నమ్మకం లేదా?: కరోనా పరీక్షలపై సర్కారుకు హైకోర్టు ప్రశ్నహైదరాబాద్: తెలంగాణలో తక్కువగా నిర్వహిస్తున్న కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐసీఎంఆర్ ఆమోదించిన ప్రైవేట్ ల్యాబ్లు, ఆస్పత్రుల్లోనూ కర… Read More
0 comments:
Post a Comment