టిడిపి నేత..రాజమండ్రి ఎంపి..ముఖ్యమంత్రి చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడు అయిన మురళీ మోహన్ క్రియా శీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగరాదని నిర్ణయం తీసుకున్నా రు. ఆయనతో పాటుగా కుటుంబ సభ్యులు సైతం ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nz4Dj2
రాజకీయాలకు మురళీ మోహన్ గుడ్ బై : ఇక సేవా కార్యక్రమాలపైనే దృష్టి..!
Related Posts:
తెలంగాణాలో కరోనా పంజా .. కరీంనగర్ లో చావుకు వెళ్లిన ౩౩ మందికి, పెద్దపల్లి జిల్లాల్లో ఒకేసారి 10 కేసులుతగ్గినట్టే తగ్గి తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాలుగైదు రోజుల క్రితం వంద లోపే నమోదైన కరోనా కేసులు ఇప్పుడు ఎక్కువగా … Read More
ఉన్నావ్ : వీడిన బాలికల హత్య కేసు మిస్టరీ... చంపింది 'లంబు'.. అదే కారణం...ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో పశుగ్రాసం కోసం వెళ్లిన ఇద్దరు బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం,మరో బాలిక అపస్మారక స్థితిలో కనిపించిన ఘటన దే… Read More
Texas:పడిపోయిన ఉష్ణోగ్రతలు..పవర్ కట్..నో వాటర్: ఫోటోలు చూస్తే వణుకుటెక్సాస్ : అమెరికా దేశాన్ని మంచు కప్పేసింది. అక్కడ చల్లటి వాతావరణానికి ప్రజలు భయపడిపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం , ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కని… Read More
స్టీల్ప్లాంట్ భూముల విలువ రూ.2 లక్షల కోట్లు: వాజ్పేయి ప్రభుత్వం ప్రయత్నించినా: చంద్రబాబు లేఖఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రా… Read More
బ్రిటన్ రాజకుటుంబానికి ప్రిన్స్ హ్యారీ దంపతుల గుడ్బై-అచ్చు బాహుబలి తరహాలోనే..బ్రిటన్ రాజకుటుంబంలో అతిపెద్ద సంచలనం చోటు చేసుకుంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యరీ ఆయన భార్య మేఘన్ మార్కెల్ రాజకుటుంబాన్ని, బకింగ్ హ… Read More
0 comments:
Post a Comment