Friday, March 1, 2019

రాజ‌కీయాల‌కు ముర‌ళీ మోహ‌న్ గుడ్ బై : ఇక సేవా కార్య‌క్ర‌మాల‌పైనే దృష్టి..!

టిడిపి నేత‌..రాజ‌మండ్రి ఎంపి..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కు అత్యంత సన్నిహితుడు అయిన ముర‌ళీ మోహ‌న్ క్రియా శీల‌క రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యించారు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దిగ‌రాద‌ని నిర్ణ‌యం తీసుకున్నా రు. ఆయ‌న‌తో పాటుగా కుటుంబ స‌భ్యులు సైతం ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌నున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nz4Dj2

Related Posts:

0 comments:

Post a Comment