Wednesday, May 20, 2020

ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్‌పై నమ్మకం లేదా?: కరోనా పరీక్షలపై సర్కారుకు హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్: తెలంగాణలో తక్కువగా నిర్వహిస్తున్న కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐసీఎంఆర్ ఆమోదించిన ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు, చికిత్సలకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేటు కేంద్రాలకు నేరుగా వెళ్లి డబ్బులు చెల్లించి వైద్య సేవలు పొందడం ప్రజల హక్కు అని అభిప్రాయపడింది. ఏపీ బెటర్! మహమ్మారి కరోనా విషయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zZiWKP

Related Posts:

0 comments:

Post a Comment