హైదరాబాద్: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. అధికారికంగా టీఆర్ఎస్ అభ్యర్థిని బరిలో దించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు టీఆర్ఎస్ అధిష్టానం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్; వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ కోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nz4A6Q
ఉద్యమం కోసం అప్పుడు పోటీ..! ఇప్పుడు వద్దు.! ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికపై టీఆర్ఎస్ స్పందన..!!
Related Posts:
ఓ వ్యాపారి, ముగ్గురు యువతులు.. రొమాన్స్ పేరుతో ముగ్గులోకి.. చివరకు..!ఉత్తర ప్రదేశ్ : వ్యాపారులకు వల వేస్తూ ముగ్గులోకి దించుతూ మోసం చేస్తున్న యువతుల ఆట కట్టించారు యూపీ పోలీసులు. ఘజియాబాద్కు చెందిన ఓ వ్యాపారిని ముగ్గురు … Read More
మంత్రిపదవికి రాజీనామ చేసిన సిద్దూ... ? రాహుల్కు లేఖ...పంజాబ్ క్యాబినెట్ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు తన మంత్రి పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు.కాగా ఇందుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు రా… Read More
ఆలీకి కీలక పదవి..! టీటీడి బోర్డ్ సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తున్న జగన్..!!అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పదవుల పంపిణీ సిజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవుల తర్వాత మిగిలిన నామినేటెడ్ పదవుల పైన సీఎం దృష్టి పెట్టినట్టు తె… Read More
జై శ్రీరాం అనాలంటూ.. ఇమామ్పై దాడి... 12 మంది యువకులపై కేసుఉత్తరప్రదేశ్లో మరో మత వ్యతిరేక సంఘటన జరిగింది. తన ఇంటికి వెళుతున్న ఇమామ్ను అడ్డుకున్న యువకులు అడ్డగించి జై శ్రీరాం అనాలని ఒత్తిడి తెచ్చారు. అనంతరం త… Read More
వయసులో పెద్దది.. యువతిపై మైనర్ల రేప్ అటెంప్ట్..!హైదరాబాద్ : పట్టుమని ఇరవయ్యేళ్లు లేవు. తప్పులో కాలేశారు ఇద్దరు మైనర్లు. వయసులో తమకంటే పెద్దదైన యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. మల్కాజిగిరి పోలీస్ స్… Read More
0 comments:
Post a Comment