లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పేదే తామేనంటూ ఇటు టీఆర్ఎస్, అటు తెలుగుదేశం పార్టీలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. కారు - సారు - పదహారు నినాదంతో ఢిల్లీలో సర్కారు ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ అంటోంది. అందుకోసం తమకు మరోసారి ఓటువేసి గెలిపించాలని అభ్యర్థిస్తోంది. వాస్తవానికి 16వ లోక్సభలో మజ్లిస్, బీజేపీ, కాంగ్రెస్కు చెందిన ఒక్కో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oxcn5x
ప్రధానిని తామే డిసైడ్ చేస్తామంటున్న టీఆర్ఎస్, టీడీపీ మాటలను నమ్ముతారా? మీ కామెంట్ పోస్ట్ చేయండి
Related Posts:
coronavirus: ఆందోళన వద్దు.. జాగ్రత్తలే ముద్దు: దేశ ప్రజలకు మోడీ సందేశంన్యూఢిల్లీ: దేశ ప్రజలు కరోనావైరస్ పట్ల భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదిన.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చా… Read More
భారత్లో 74 కరోనా పాజిటివ్ కేసులు.. వ్యాక్సిన్ తయారీపై ఆసక్తికర విషయాలు..భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74కి చేరింది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లోని లేహ్లో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు బయటపడింది.ఇప్పటికే ఇక్కడ రెండు … Read More
లోకల్ వార్ ...బెదిరింపులు,దాడులపై టీడీపీ ఫైర్ ..రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఈసీకి బాబు లేఖఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతూ అభ్యర్థులను భయ భ్రా… Read More
బీజేపీ-జనసేనలపై వైసీపీ దాడులు: అమిత్ షాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన ఎంపీలుఆంధ్రప్రదేశ్లో స్థానిక సమరం కాక పుట్టిస్తోంది. అధికార విపక్ష పార్టీల మధ్య అప్పడే వార్ బిగిన్ అయ్యింది. ఇప్పటికే పల విపక్ష పార్టీలపై అధికార పక్షానికి … Read More
హైదరాబాద్లో యశోదా ఆసుపత్రి డాక్టర్ అనుమానాస్పద మృతి..హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న సుభాష్(32) అనే వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షేట్ బషీర్బాద్ పోలీస్ స్టేష… Read More
0 comments:
Post a Comment