లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పేదే తామేనంటూ ఇటు టీఆర్ఎస్, అటు తెలుగుదేశం పార్టీలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. కారు - సారు - పదహారు నినాదంతో ఢిల్లీలో సర్కారు ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ అంటోంది. అందుకోసం తమకు మరోసారి ఓటువేసి గెలిపించాలని అభ్యర్థిస్తోంది. వాస్తవానికి 16వ లోక్సభలో మజ్లిస్, బీజేపీ, కాంగ్రెస్కు చెందిన ఒక్కో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oxcn5x
ప్రధానిని తామే డిసైడ్ చేస్తామంటున్న టీఆర్ఎస్, టీడీపీ మాటలను నమ్ముతారా? మీ కామెంట్ పోస్ట్ చేయండి
Related Posts:
పవన్ ను ఏమీ అనవద్దు..సీయం : టిడిపి - జనసేన పొత్తు దిశగా : జనసేనాని సిద్దమేనా..!?పవన్ ను కలిసి రావాలని ఆహ్వానించారు. వపన్ నో అన్నారు. అయినా..టిడిపిలో ఇంకా ఆశలు. తమతో పవన్ కలిసి వస్తాడనే నమ్మకం వారిలో కనిపిస్తోంది. … Read More
మమతా ర్యాలీకి వాళ్లిద్దరూ రాలేదు సరే...పవన్ సంగతేంటి..?బీజేపీకి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు కానున్న మహాకూటమి పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాట… Read More
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం: గవర్నర్ నరసింహన్కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి కొలువుదీరిన తర్వాత ఆయన తొలిసారిగా ఉభయసభలనుద్దేశించి ప… Read More
సత్యంబాబు విషయంలో కానిస్టేబుల్ కుట్ర..! అయ్యో పాపం అనిపించే నిజాలు..!!విజయవాడ : ఆయేషా మీరా కేసులో విచారణను కేంద్ర విచారణ సంస్థ వేగవంతం చేసింది. అందులో బాగంగా పాత నేరస్తులుగా ముద్రించబడ్డ కొంత మందిని విచారించింది… Read More
వైసిపి లో కొత్త టెన్షన్ : ఆ మూడు అంశాల తో ఆందోళన : జగన్ నిర్ణయం కోసం ఎదురుచూపులు..!ఏపి ప్రతిపక్ష పార్టీ వైసిపి లో కొత్త టెన్షన్ మొదలైంది. జగన్ పాదయాత్ర తో పార్టీలో కొత్త ఉత్సహం వచ్చందనుకన్న ఈ సమయంలో..ముఖ్యమంత్రి చంద్రబ… Read More
0 comments:
Post a Comment