న్యూఢిల్లీ: దేశ ప్రజలు కరోనావైరస్ పట్ల భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదిన.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కరోనావైరస్(కొవిడ్-19) విస్తరించకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనావైరస్ నేపథ్యంలో రానున్న రోజుల్లో తనతోపాటు ఏ ఒక్క కేంద్రమంత్రి కూడా విదేశాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aQHGlE
coronavirus: ఆందోళన వద్దు.. జాగ్రత్తలే ముద్దు: దేశ ప్రజలకు మోడీ సందేశం
Related Posts:
బిగ్బాస్ సీజన్ 5: హౌస్లోకి వెళ్లిన మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వీరే - ప్రెస్రివ్యూనాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ తెలుగు రియాల్టీ షో 'Big boss' సీజన్ 5 ఆదివారం ప్రారంభమైనట్లు ‘ఈనాడు’ కథనం ప్రచురించింది. ‘‘తొలుత బిగ్బాస్… Read More
పంజ్షీర్పై తాలిబన్ల పంజా: రెసిస్టెన్స్ ఫ్రంట్ అధికార ప్రతినిధి దుర్మరణంకాబుల్: రాజధాని కాబుల్ సహా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్షీర్ ప్రావిన్స్ చుక్కలు చూపుతోంది. ఈ ప్రావిన్స్ను కూడా ఆక్రమించుకోవడానికి త… Read More
పొలాల అమావాస్య ఏంటి..? ఆడపిల్లలు సంతానంగా కావాలంటే ఏం చేయాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నా… Read More
Bigg Boss Telugu 5: నాగార్జున హోస్టింగ్ బోర్ కొట్టిందా?: జూనియర్ కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్హైదరాబాద్: ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 5.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్… Read More
గ్లోబల్ లీడర్స్: మరోసారి ప్రథమ స్థానంలో ప్రధాని మోడీ, తర్వాతి స్థానాల్లో బైడెన్, మెర్కెల్వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన సత్తాను చాటుకున్నారు. ప్రపంచంలో 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడిగా నరేంద్ర మోడీ మరోసారి … Read More
0 comments:
Post a Comment