న్యూఢిల్లీ: దేశ ప్రజలు కరోనావైరస్ పట్ల భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదిన.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కరోనావైరస్(కొవిడ్-19) విస్తరించకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనావైరస్ నేపథ్యంలో రానున్న రోజుల్లో తనతోపాటు ఏ ఒక్క కేంద్రమంత్రి కూడా విదేశాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aQHGlE
coronavirus: ఆందోళన వద్దు.. జాగ్రత్తలే ముద్దు: దేశ ప్రజలకు మోడీ సందేశం
Related Posts:
Mind Block: మొన్న కొడుకుతో, నిన్న తండ్రితో లేడీ పెళ్లి, నా మాజీ భార్య నాకు ఏమౌతుంది ?, మీరే చెప్పండి !లక్నో/చెన్నై: మారుతున్న టెక్నాలజీని మనోళ్లు బాగా ఫాలో అవుతున్నారో ? ఏమో ? తెలీదు కాని విదేశాల సంస్కృతిని మస్త్ ఫాలో అయిపోతున్నారని వెలుగు చూస్తోంది. త… Read More
పక్క రాష్ట్రంలో దేవాలయాలన్నీ రీఓపెన్: సేవల్లేవ్..దర్శనాలకు మాత్రమేబెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వల్ల దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. సెకెండ్ వేవ్ ఆరంభమైన తొలి రోజుల్లో వేల సంఖ్యలో క… Read More
భారత్లో 40వేల దిగువకు కరోనా కొత్త కేసులు, వెయ్యిలోపు మరణాలు: 3 కోట్లకుపైగా పాజిటివ్ కేసులున్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరణాలు కూడా క్షీణిస్తున్నాయి. కొత్తగా 40వేల లోపు కరోనా కేసులు, వెయ్యి లోపు మరణాలు సంభవించాయి. అ… Read More
అమరావతిలో అసైన్డ్ స్కాంపైనే వైసీపీ ఆశలు- మళ్లీ ఇన్ సైడర్ ప్రయోగం- రైతుల మద్దతు కరవు ?అమరావతిలో రాజధాని ఏర్పాటు సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎప్పటి నుంచో తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైసీపీ సర్కార్.. తాము అధికారం… Read More
శ్రీశైలం మల్లన్న ఆలయంలో డ్రోన్ల కలకలం .. అలెర్ట్ అయిన పోలీసులు, నల్లమల అటవీ ప్రాంతంలో గాలింపుఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా రాత్రి సమయాల్లో శ్రీశై… Read More
0 comments:
Post a Comment