ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. హోరాహోరీగా ప్రచార పర్వం నిర్వహిస్తున్నాయి అటు అధికార టిడిపి, ఇటు ప్రతిపక్ష వైసిపి లు. ఈసారి ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసే పనిలో పడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FFSUg7
వైసీపీ ఎన్నికల ప్రచారానికి జగనన్న వదిలిన బాణం షర్మిల సిద్ధం .. షెడ్యూల్ ఇదే
Related Posts:
కాంగ్రెస్లో టీఆర్ఎస్ అనుకూల వర్గం, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమమేదీ..? కుంతియాకు సీనియర్ల ఫిర్యాదు..మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాల ఎగిసిపడుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ రామచంద్ర కుంతియాను కాంగ్రె… Read More
బొకారో ఎక్స్ప్రెస్లో ఉన్మాది వీరంగం: రైలు నుంచి తోసేయడంతో హోంగార్డు మృతితూర్పుగోదావరి: తుని రైల్వేస్టేషన్ వద్ద ఆలెప్పి నుంచి ధన్బాద్ వెళ్తున్న బొకారో ఎక్స్ప్రెస్ రైల్లో ఓఉన్మాది సృష్టించిన బీభత్సానికి ఓ హోంగార్డు ప్రాణాల… Read More
పట్టాలు తప్పిన గరీబ్రథ్ ఎక్స్ప్రెస్.. ఘటనాస్థలికి చేరుకొన్న రైల్వే సిబ్బందిగరీబ్రథ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీలోని దీన్దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ రైలు పట్టాలు అటు ఇటుగా మారాయి.. గరీబ్రథ్ రైలు బాగ్పూర్ నుంచి ఆ… Read More
ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం.. సొంత నియోజకవర్గంలో అడ్డగింత.. వైసీపీ నేతల పనే..వైఎస్సార్సీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న రోజా.. ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తారు. సామాజిక సమీకరణాల … Read More
సీమకు అన్యాయం! సెంటిమెంటుతో రెచ్చగొడతాం..: రాజధానిపై టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై రాయలసీమ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే రాయలసీమకు అన్యాయం జరిగిందన్న ఆయన.… Read More
0 comments:
Post a Comment