ప్రకాశం/హైదరాబాద్ : జనసైనికుడికి మళ్లీ ఆవేశం వచ్చింది. తాను నిఖార్సైన రాజకీయాలు చేస్తాను తప్ప ఏపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడనని తేల్చి చెప్పారు. తల తెగిపడినా వైఎస్.జగన్ మాదిరి మోదీ, అమిత్ షా ద్వయం ముందు మోకరిల్లబోనని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ టీడీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JMZ1DF
నేను యాక్టర్ నే...! జైలుకెళ్లొచ్చావ్..! నిన్నేమని పిలవాలి..? జగన్ పై శివాలెత్తిన గబ్బర్ సింగ్
Related Posts:
ప్రధాని మోడీ సోషల్ మీడియా అకౌంట్పై తమ జీవితగాథలను పంచుకున్న మహిళలున్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ గత సోమవారం చెప్పినట్లుగానే మహిళా దినోత్సవం సందర్భంగా తాను ట్విటర్తో పాటు ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి సైన్ ఆఫ్ అయ… Read More
కుప్పకూలిన కరోనా క్వారంటైన్ భవనం: 10 మంది మృతిబీజింగ్: చైనాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే కరోనావైరస్ బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, కరోనా అనుమానితుల్ని… Read More
ఉత్తరాంధ్ర పర్యటన నుండి వ్యూహ రచన వరకూ అన్నీ మనోహరేనా..? అనే వాళ్లకు పవన్ సమాధానం ఇదే.. !!అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు గమ్మత్తుగా సాగుతుంటాయి. సొంత పార్టీ మీద ఉండని శ్రద్ద ఇతర పార్టీల మీద చూపిస్తుంటారు నేతలు. సొంత పార్టీలో… Read More
వైసీపీకి షాకిచ్చిన పవన్ కల్యాణ్.. విశాఖ కేంద్రంగా జనసేన స్కెచ్.. బీజేపీపైనా సంచలన వ్యాఖ్యలు..కొంతకాలంగా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న జనసేన చీఫ్ పవన్ కల్యాన్ మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెంచారు. చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వస్తూనే.. అధికార … Read More
కరోనా ఎఫెక్ట్ : కస్టమర్లను నిండా ముంచేస్తున్నారు.. వాటి ధరలు 16 రెట్లు పెంపు..కరోనా వైరస్ ఎఫెక్ట్తో మాస్కులు,హ్యాండ్ వాష్ శానిటైజర్స్కు డిమాండ్ పెరిగింది. జనం వీటి కొనుగోలుకు ఎగబడుతుండటంతో ఇదే అదనుగా కొన్ని సంస్థలు దోపిడీకి తె… Read More
0 comments:
Post a Comment