స్వదేశంలో కరోనా విలయతాండవం చేస్తూ, దాదాపు 10వేల మందిని పొట్టనపెట్టుకున్నప్పటికీ.. అగ్రరాజ్యంగా అమెరికా తన పెద్దమనసు చాటుకుంది. కరోనా మహమ్మారితో పోరాడుతోన్న 64 దేశాలకు మొత్తం 174 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించింది. అందులో భాగంగా భారత్ 2.9 మిలియన్ డాలర్లు అందించనుంది. యూఎస్ ఎజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఏఐడీ) ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2x97nQd
Monday, April 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment