అంత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటే తెలంగాణ సెక్రటేరియట్ లో దోంగలు పడ్డారు, ఓ సీనియర్ మంత్రికి చెందిన పేషిలో కంప్యూటర్ హర్డ్ డిస్క్ లు, విలువైన ఫైళ్లు మాయం చేశారు. హర్డ్ డిస్క్ ల్లో ఉన్న కీలక సమాచారాన్ని తీసుకునేందుకు వాటిని ఎత్తుకెళ్లారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Udjcyx
తెలంగాణ సెక్రటేరియట్ లో దోంగలు పడ్డారు ! ?
Related Posts:
'విశాఖ ఉక్కు'ను కాపాడుకోలేకపోతే చరిత్రహీనులమే-పదవులు కాదు ప్రజలు ముఖ్యం... : గంటా శ్రీనివాసరావువిశాఖ ఉక్కు కర్మాగారం కేవలం పరిశ్రమ కాదని.. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు అని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అటువంటి స్టీల్ … Read More
ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆ సూచన మేరకే: పోలవరంపై కూడా క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రై… Read More
పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ ఆదేశాలపై కోర్టుకు- ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని హెచ్చరికలుపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, సహకరించిన అధికారులపై చర్యలు తప్పవని పంచాయతీ రాజ్ మ… Read More
ఫోర్బ్స్లో తెలంగాణ కీర్తి పతాక.. యువ ప్రతిభావంతుల జాబితాలో చోటు.. ఎవరంటే..అంతర్జాతీయ యవనికపై తెలంగాణ కీర్తి పతాక రెపరెపలాడింది. ఫోర్స్బ్ జాబితాలో తెలంగాణ యువతికి చోటు లభించింది. 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాలో కీర్తిరెడ్డి… Read More
పతాకస్ధాయికి జగన్ వర్సెస్ నిమ్మగడ్డ వార్- హైకోర్టుకు సర్కార్-అధికారులు భయపడొద్దన్న ఎస్ఈసీఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కూ, వైసీపీ సర్కారుకూ మధ్య సాగుతున్న పోరు ఇవాళ పతాక స్దాయికి చేరుకుంది. మంత్రి నిమ్మగడ్డ అధికారు… Read More
0 comments:
Post a Comment