రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న సాయంపై బిజెపి నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కేంద్రం జన్ ధన్ ఖాతాల్లో 500 వేస్తోందని వివరించారు. ఒక వ్యక్తికి 5 కిలోల కేజీల బియ్యం, పప్పు ఇస్తోందన్నారు. ఆ లెక్కన రాష్ట్రంలో రేషన్ కేవలం 90 లక్షల మందికే అందుతుందని వివరించారు. మరి మిగతా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XdS3MM
కరోనా: కేంద్రం ఇచ్చేది 90 లక్షల మందికే, మరి మిగతా వారి సంగతేంటీ, రూ.వెయ్యి సాయంపై మంత్రి బొత్స
Related Posts:
ఇన్స్టాలో పరిచయం పెళ్లి దాకా... గర్భం దాల్చడంతో అబార్షన్.. మోసపోవడంతో ఆత్మహత్య...ఇన్స్టాగ్రామ్లో వాళ్లిద్దరికీ పరిచయం ఏర్పడింది... కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది... ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి ఇంట్లో చెప్పకుండానే పెళ్… Read More
పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మహిళా కూలీలు మృతి,ఆరుగురికి గాయాలు...కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు,జీపు,మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగు… Read More
వైసీపీలో కలవరం: బీజేపీకి అండగా ఎమ్మార్పీఎస్: రత్నప్రభ కోసం ఏకతాటిపై: మారిన ఈక్వేషన్లుతిరుపతి: ఊహించినట్టే.. మాదిగ నేతలు ఏకం అయ్యారు. భారతీయ జనతా పార్టీకి తమ మద్దతును ప్రకటించారు. కమలనాథుల తరఫున తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచార బరిలో ద… Read More
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్లు- డిస్కౌంట్, పాత విధానంలోఏపీలో ఆస్తిపన్ను చెల్లింపు దారులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తిపన్ను వసూళ్లను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీ… Read More
పశ్చిమ బెంగాల్ పోరు .. వీల్ చైర్ నుండి లేచి నిలబడి జాతీయ గీతాన్ని గౌరవించిన మమతా బెనర్జీపశ్చిమ బెంగాల్లో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది . రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రచారం మంగళవారంతో ముగియడంతో పోలింగ్ నాడు ఓటర్ల తీర్పు ఏంటి అన్నదానిప… Read More
0 comments:
Post a Comment