హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. తాజాగా, ఆ పార్టీకి చెందిన కీలక నేత అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డిలు తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మజ్లిస్ పార్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J0Ilbj
కాంగ్రెస్కు భారీ షాక్: తెరాసలోకి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి, మధ్యవర్తి అసదుద్దీన్!
Related Posts:
సుప్రీం తీర్పుకు కట్డుబడతాం- అమలుపై చర్చిస్తున్నాం- జగన్ సర్కార్ రియాక్షన్ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ సర్కారు కచ్చితంగా ఎన్నికలకు సహకరించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్నిక… Read More
భారత్లో మరో వ్యాక్సిన్: మోడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ లాంచ్ చేసేందుకు టాటా ప్రయత్నాలుముంబై: భారతదేశంలో మరో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. దేశంలోకి మోడెర్నా కరోనావైరస్ టీకాను తీసుకువచ్చేందుకు టాటా గ్రూప్ ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి… Read More
సుప్రీం తీర్పుతో ఎన్నికలపై యూటర్న్ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ .. అలా అనలేదట !!ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని, ఎన్నికలు యధావిధిగా కొనసాగించవచ్చని ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై దేశ అత్యున్నత న్యాయస్… Read More
కార్నేలియా సొరాబ్జీ: తొలి భారత మహిళా న్యాయవాదిపై ఎందుకు విష ప్రయోగం జరిగింది?భారత్కు ఆమె తొలి మహిళా న్యాయవాది. మగవారి చేతుల్లో చిత్ర హింసలు అనుభవించిన, వేధింపులు ఎదుర్కొన్న ఎంతో మంది మహిళలకు ఆమె అండగా నిలిచారు. ప్రభుత్వ సాయం ల… Read More
Bigg Boss కంటెస్టెంట్ నటి ఆత్మహత్య , కారణం ఇదే..!బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కన్నడ నటి బిగ్బాస్ ఫేమ్ జయశ్రీ రామయ్య బెంగళూరులోని ఓ వృద్ధాశ్రమంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. … Read More
0 comments:
Post a Comment