హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. తాజాగా, ఆ పార్టీకి చెందిన కీలక నేత అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డిలు తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మజ్లిస్ పార్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J0Ilbj
కాంగ్రెస్కు భారీ షాక్: తెరాసలోకి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి, మధ్యవర్తి అసదుద్దీన్!
Related Posts:
గోప్యదానం శ్రేష్టండా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు, ఫోన్: 9440611151 దానం చేయటం చాల ఉత్తమమైన విషయం. అయితే అది ప్రచారం ఏమాత్రం లేకుండా చేయాలి. తాము చే… Read More
వైసిపి అధికారంలోకి వస్తే రాజధాని ఎక్కడ : మేనిఫెస్టోలో అమరావతి పై : వైసిపి స్పష్టీకరణ..!వైసిపి అధికారంలోకి వస్తే ఏపి రాజధాని ఎక్కడ. అమరావతి రాజధానిగా ఉండదా. జరుగుతున్న ప్రచారానికి వైసిపి ఇస్తున్న సమాధానం ఏంటి. ఎన్నికల సమయంలో… Read More
మున్సిపల్ కమిషనర్ సహా నలుగురి దుర్మరణం : ముగ్గురి పరిస్థితి విషమంఎన్నికల విధులకు వెళ్లి వస్తూ అధికారిక విధుల్లోనే ఉన్న నలుగురు మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం నల్లంపల్లి-వీరాపురం గ్రామాల మధ్య బ… Read More
కుక్క తోక వంకర తీరుగా పాకిస్థాన్.. పంజాబ్ లో హై అలర్ట్ఢిల్లీ : కుక్క తోక వంకర అన్నట్లుగా పాకిస్థాన్ బుద్ధి మారడం లేదు. భారత్ దాడితో అడుగు వెనక్కి వేయాల్సింది పోయి మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మంగళ… Read More
కొండాకోనల్లో వైభవంగా పెద్దగట్టు జాతర .... మేడారం తరువాత అతిపెద్ద జాతరకొండా కోనల్లో వెలసిన ఓ లింగా శంభు లింగా.. అంటూ పెద్దగట్టు జాతరలో జనం చిందేస్తుంటే గొల్లగట్టు గొంతు కలిపి పరవశించిపోతుంది. లింగమంతుల జాతర వైభవంగా … Read More
0 comments:
Post a Comment