Monday, January 25, 2021

కార్నేలియా సొరాబ్జీ: తొలి భారత మహిళా న్యాయవాదిపై ఎందుకు విష ప్రయోగం జరిగింది?

భారత్‌కు ఆమె తొలి మహిళా న్యాయవాది. మగవారి చేతుల్లో చిత్ర హింసలు అనుభవించిన, వేధింపులు ఎదుర్కొన్న ఎంతో మంది మహిళలకు ఆమె అండగా నిలిచారు. ప్రభుత్వ సాయం లేకుండానే, ఒంటరిగా, ప్రాణాలకు తెగించి చాలాసార్లు ఆమె మహిళల కోసం పోరాడారు. ఆమెపై ఎన్నో దాడులు కూడా జరిగాయి. వాటి నుంచి తప్పించుకుంటూ తన లక్ష్యం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nt74ri

0 comments:

Post a Comment