ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని, ఎన్నికలు యధావిధిగా కొనసాగించవచ్చని ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చి అటు జగన్ సర్కార్ కు, ఉద్యోగ సంఘాల నేతలకు పెద్ద షాక్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qUXNXk
Monday, January 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment