ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ సర్కారు కచ్చితంగా ఎన్నికలకు సహకరించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సర్కారు సహకరిస్తుందా లేక ఇంకా అడ్డుకునేందుకు దారులు వెతుకుతుందా అన్న చర్చ సాగుతోంది. ఇందులో ఉద్యోగ సంఘాల పాత్ర ఎలా ఉండబోతోందన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు సుప్రీం తీర్పుపై సీఎం జగన్..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pinzo5
Monday, January 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment