Wednesday, March 13, 2019

గంటా..ఏమైందబ్బా! టీడీపీకి గుడ్ బై చెబుతారంటూ వార్తలు..అందుబాటులో లేని మంత్రి

అమరావతి: తెలుగుదేశం పార్టీకి త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారంటూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. తనకు భీమిలి అసెంబ్లీ టికెట్ కు బదులుగా విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెస్తున్న ఒత్తిడిని భరించలేక.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. బుధవారం తెల్లవారు జాము

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HuRPcm

Related Posts:

0 comments:

Post a Comment