Wednesday, March 13, 2019

వైసీపీలో కొన‌సాగుతున్న చేరిక‌లు..! జాత‌రను త‌ల‌పిస్తున్న లోట‌స్ పాండ్..!! 16నుండి బ‌స్సు యాత్ర‌..!!

హైదరాబాద్ : ఎన్నికలు స‌మీపిస్తున్న త‌రుణంలో ఏపి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నివాసం లోట‌స్ పాండ్ చిన్న‌పాటి జాత‌ర‌త‌ను త‌ల‌పిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుండి పెద్దామ చిన్నా తేడా లేకుండా జై జ‌గ‌న్ అంటున్నారు నాయ‌కులు. కొద్దిరోజులుగా వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతున్నా ఎన్నిక‌ల నామినేష‌న్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చేరిక‌ల తాకిడి రెట్టింప‌య్యింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hez5Pf

0 comments:

Post a Comment