Friday, March 15, 2019

ఆ మూడు పార్లమెంట్ స్థానాలపై గులాబీ బాస్ గురి ... కారణం ఇదే

రానున్న లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో టార్గెట్ త్రీ అంటున్నారు గులాబీ బాస్ .. గత ఎన్నికల్లో గులాబీజెండా ఎగ‌ర‌ని మ‌ల్కాజ్‌గిరి.. సికింద్రాబాద్ స్థానాల‌ను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మ‌రో నియోజ‌క‌వ‌ర్గం చేవేళ్ల సీటుపైనా ప్రత్యేకంగా న‌జ‌ర్ పెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నిక‌ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u9vwRy

Related Posts:

0 comments:

Post a Comment