120 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూసర్వే నిర్వహించే భారీ ప్రక్రియకు సంబంధించి జగన్ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. తన పాదయాత్ర సమయంలో భూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత .. భూముల సమగ్ర రీసర్వే, భూ యజమానులకు శాశ్వత భూహక్కుల కల్పన చట్టం రూపొందించి, బడ్జెట్ లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39sJunD
Tuesday, December 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment