టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ప్లాన్ ప్రకారమే... వరుసగా 4 రోజులుగా సెలవులు వచ్చిన సందర్భంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. నిజానికి సంక్రాంతికి ఎన్నికలు నిర్వహించాలని మొదట భావించారని చెప్పారు. సంక్రాంతి సమయంలో అయితే సీమాంధ్ర ప్రజలు,తెలంగాణ ప్రజలు గ్రామాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jp2fOa
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఎస్ఈసీ.., బీజేపీ రౌడీయిజం చేస్తే బట్టలిప్పి కొడుతారు... : బండి సంజయ్
Related Posts:
6 నెలల్లో 5మంది ముఖ్యమంత్రులను ఇంటికి పంపించిన మోడీ-అమిత్ షా జోడీ: ఏం జరుగుతోంది?న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయిదు పెద్ద రాష్ట్రాల్… Read More
సండే-ఫన్ డే @ ట్యాంక్ బండ్ : లేజర్ షో-స్టాల్స్-ఫుడ్ ట్రక్స్ రెడీ : రూ. 27 కోట్లతో మార్చేసారు..!!కరోనా తగ్గుముఖం పట్టింది. దాదాపు ఏడాదిన్నార కాలంగా ఇంటికే పరిమితమైన కుటుంబాలు ఆహ్లాదకరమైన ప్రదేశానికి.లేదా పార్కులకు వెళ్లాలనే ఆలోచనలతో ఉన్నారు. హైదరా… Read More
తెలుగు రాష్ట్రాల నీటి జగడం-రంగంలోకి కేంద్రం : ఢిల్లీకి పిలుపు-ఎవరి వాదన వారిదే..!!రెండు రాష్ట్రాల నీటి వివాదాల పరిష్కారంలో భాగంగా..కేంద్రం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో రెండు రాష్ట్రాలు సవరణలు సూచించాయి. తమ ప్రత… Read More
ఇంకొన్ని గంటల్లో ఆ సస్పెన్స్కు తెర: గుజరాత్కు కమలం హైకమాండ్ దూతలు: పటిదార్లకు ఛాన్స్అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్ల… Read More
వాయుగుండంగా అల్పపీడనం: ఉత్తరాంధ్రకు బిగ్ అలర్ట్విశాఖపట్నం: అల్పపీడన ద్రోణం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకూ ఓ మోస్తరు మొదలుకుని అతి భారీ వర్షాలు పడ… Read More
0 comments:
Post a Comment