టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ప్లాన్ ప్రకారమే... వరుసగా 4 రోజులుగా సెలవులు వచ్చిన సందర్భంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. నిజానికి సంక్రాంతికి ఎన్నికలు నిర్వహించాలని మొదట భావించారని చెప్పారు. సంక్రాంతి సమయంలో అయితే సీమాంధ్ర ప్రజలు,తెలంగాణ ప్రజలు గ్రామాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jp2fOa
Tuesday, December 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment