స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో దారుణం వెలుగుచూసింది. ఓ తల్లి తన కుమారుడిని 28 ఏళ్లుగా అపార్ట్మెంటులోనే బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని చూసి పోలీసులు షాకే తిన్నారు. తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న అతనికి.. పళ్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవల అతని తల్లి అనారోగ్యం బారినపడి ఆస్పత్రిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37pDEkb
షాకింగ్ : 28 ఏళ్లుగా కొడుకును నిర్బంధించిన తల్లి... అత్యంత దయనీయ స్థితిలో.. ఎట్టకేలకు విముక్తి...
Related Posts:
జగన్ వైఖరిపై జాతీయ స్థాయిలో: టీడీపీ ఎమ్మెల్సీల హస్తిన ప్రయాణం: సీమ నేతలు డౌటే.. !న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటోన్న సంచనల నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి రెడీ అవుతోంది. మూడు రాజధా… Read More
జగన్.. మోదీతో ఏం రహస్యాలు మాట్లాడావ్? అక్రమాస్తుల కేసుల గురించేనా?: వర్ల ఫైర్ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి మోదీతో జరిగిన భేటీలో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని, వాటిని ప్రజలకు బహిర్గతం చేయాలని టీడీపీ పొలి… Read More
ఆప్ ఎమ్మెల్యేల్లో 61 శాతం మంది క్రిమినల్స్? 74 శాతం మంది కోటీశ్వరులు: ఏడీఆర్ రిపోర్టుసామాన్యుడి కేంద్రంగా రాజకీయాలు నడుపుతామంటూ పార్టీకి కూడా ఆమ్ ఆద్మీ అని పేరుపెట్టుకున్నా... చీపురు గుర్తుపై గెలిచినవాళ్లలో ఎక్కువ మందిపై తీవ్రమైన క్రిమ… Read More
జపాన్ నౌకలో కరోనా కలకలం: ఇద్దరు భారతీయ సిబ్బందికి పాజిటివ్, వైద్య పరీక్షలుకరోనా వైరస్ కలకలం రేపుతోంది. చైనాలోని వుహన్లో వెలుగులోకి వచ్చిన రక్కసి.. క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం… Read More
పవన్ వల్ల రేణు దేశాయ్ ఎన్ని ఇబ్బందులు పడిందో అందరికీ తెలుసు : కర్నూల్ ఎమ్మెల్యేసుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ కర్నూలులో ర్యాలీ చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి… Read More
0 comments:
Post a Comment