స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో దారుణం వెలుగుచూసింది. ఓ తల్లి తన కుమారుడిని 28 ఏళ్లుగా అపార్ట్మెంటులోనే బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని చూసి పోలీసులు షాకే తిన్నారు. తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న అతనికి.. పళ్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవల అతని తల్లి అనారోగ్యం బారినపడి ఆస్పత్రిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37pDEkb
Tuesday, December 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment