స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో దారుణం వెలుగుచూసింది. ఓ తల్లి తన కుమారుడిని 28 ఏళ్లుగా అపార్ట్మెంటులోనే బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని చూసి పోలీసులు షాకే తిన్నారు. తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న అతనికి.. పళ్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవల అతని తల్లి అనారోగ్యం బారినపడి ఆస్పత్రిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37pDEkb
షాకింగ్ : 28 ఏళ్లుగా కొడుకును నిర్బంధించిన తల్లి... అత్యంత దయనీయ స్థితిలో.. ఎట్టకేలకు విముక్తి...
Related Posts:
జెండా ఏదైతేనేం పోస్ట్ చేశామా...లేదా అన్నదే పాయింట్...సరికొత్త వివాదంలో రాబర్ట్ వాద్రాఅసలే వివాదాల్లో ఉన్న ప్రియాంక గాంధి భర్త రాబర్ట్ వాద్ర మరో వివాదంలో క్కుకున్నారు. ఓటు వినియోగించుకున్నానే ఉత్సహాంతో ఆ ఫోటోను నెటిజన్లకు పంచబోయిన రాబార… Read More
ఝార్ఖండ్లో పేలుడు : ముగ్గురి మృతి, ఇద్దరికీ గాయాలుఝార్ఖండ్ : ఝార్ఖండ్లో ప్రమాదవశాత్తు జరిగిన పేలుళ్లలో ముగ్గురు మృతిచెందారు. గిరిదిహ్ జిల్లా పాదంతండ్లో బావి తవ్వేందుకు అడ్డుగా ఉన్న రాళ్లను పేల్చేంద… Read More
ఎమ్మెల్సీ ఎన్నికలను ఆపాలంటున్న కాంగ్రెస్... అభ్యర్ధులను ప్రకటించిన టీఆర్ఎస్స్థానిక సంస్థల ఎమ్మెల్సి కోటా స్థానాల్లో జరగనున్న ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించా… Read More
ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చెయ్యమంటున్న కొండా దంపతులు ... కాంగ్రెస్ కు అభ్యర్థుల టెన్షన్స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. దీంతో ఎన్నికలను ఆపాలంటూ సోమవారం కోర్టులో పిటిషన్ ధాఖలు చేయనుంది. ఇప్పటికే రాష్ట్… Read More
ఫ్రంట్కు ముందడుగు : రేపు స్టాలిన్తో కేసీఆర్ భేటీహైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ మద్దతు కూడగట్టేందుకు సీఎం కేసీఆర్ .. ప్రాంతీయ పార్టీ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఇటీవల కేరళలో సీఎం పినరయి విజయన్ ను కలి… Read More
0 comments:
Post a Comment