హైదరాబాద్ శివార్లలో అత్యాచారం, హత్యకు గురైన దిశ ఘటన నేపథ్యంలో ఏపీలో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నివారించే లక్ష్యంతో వైసీపీ సర్కారు గతేడాది డిసెంబర్లో దిశ బిల్లును తీసుకొచ్చింది. ఇందులో మహిళలు, చిన్నారులపై వేధింపులు, అత్యాచారాలు సహా ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలతో పాటు అవి జరిగిన సందర్భాల్లో గరిష్టంగా 21 రోజుల్లో ఉరిశిక్ష అమలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3luyYPd
నేడు ఏపీ అసెంబ్లీలో మరోసారి దిశ బిల్లు- కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో సవరణలతో
Related Posts:
ఏపీలో తగ్గిన కరోనా.. 94 కేసులు నమోదు.. ఒకరి మృతిఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 94 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,710కి చేరింద… Read More
రూ.5 వేల కోట్ల వ్యయం: ఎమర్జెన్సీగా కొనుగోలు చేసిన ఆర్మీ.. కారణమిదే..?చైనా- భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లడాఖ్ మధ్య ఘర్షణతో టెన్షన్ టెన్షన్ గానే ఉంది. దీనికితోడు ఇరు దేశాల సైన్యం మొహరించే ఉ… Read More
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఫోన్ల స్వాధీనం కోసం పోలీసుల యత్నం .. వాటిలో కీలక సమాచారం ?తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియను దోషిగా తేల్చే ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు . మాజీ మంత్రి భూమా అ… Read More
Drug Mafia: సంక్రాంతి రోజు కొత్త అల్లుళ్ల సంబరాలు, మంత్రి అల్లుడికి మడతఖాజా, బ్రిటీషోడి దెబ్బ!ముంబాయి/ హైదరాబాద్/బెంగళూరు: ముంబాయి డ్రగ్స్ కేసులో NCB అధికారులు మరోసారి పంజా విసిరారు. అధికారంలో ఉన్న మంత్రి అల్లుడికి మడతఖాజా తినిపించిన ఎన్ సీబీ అ… Read More
అదే ప్రతిష్ఠంభన- కేంద్రంతో రైతుల తొమ్మిదో విడత చర్చలూ విఫలం-19న మరోసారికేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో రెండు నెలలుగా నిరనసలు చేపడుతున్న రైతు సంఘాలు ఈ విషయంలో తమ వాదనకే కట్టుబడ్డాయి. దీం… Read More
0 comments:
Post a Comment