అక్లాండ్ : న్యూజిలాండ్ లో దుండుగులు తెగబడ్డారు. రెండు ప్రాంతాల లక్ష్యంగా కాల్పులు జరిపారు. క్రిస్ట్ చర్చ్ లోరి ఓ మసీదులో కాల్పుల మోత మోగించారు. మరో ప్రాంతంలోని మసీదుపై కూడా కాల్పులు జరిపారు. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు మృతిచెందినట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. మసీదులోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HyT4HC
న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులు .. ఆరుగురి మృతి .. పలువురికి గాయాలు
Related Posts:
పవన్ కల్యాణ్ కన్నీరు పెట్టుకున్న వేళ! కార్యకర్త చిత్రపటానికి నివాళిఏలూరు: ప్రాణాంతక కేన్సర్ తో బాధపడుతూ, కొద్దిరోజుల కిందట మరణించిన జనసేన పార్టీ కార్యకర్త కొప్పినీడి మురళీకృష్ణ కుటుంబాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప… Read More
పాకిస్థాన్కు బాంబు లాంటి వార్త: కేంద్ర పాలిత ప్రాంత పరిధిలోకి పీఓకే: పూర్తిగా కేంద్రం ఆధీనంలోకే..కేంద్ర ఆర్దిక మంత్రి..రక్షణ శాఖా మంత్రి మాజీ మంత్రి నిర్మలా సీతారామన్ బాంబు పేల్చారు. ఇప్పటి వరకు కేంద్రం జమ్ము కాశ్మీర్ విషయంలో తీసుకున్న ఆర… Read More
కశ్మీర్ టెన్షన్లోనూ కాంగ్రెస్పై కన్నేసిన అమిత్ షా.. మరో వికెట్ ఔట్న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కశ్మీర్లో భద్రతా దళాలు మొహరించాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని కొం… Read More
సీనియర్లు, జూనియర్లని తేడా లేదు..! టీడిపిలో తమ్ముళ్లందరి లక్ష్యం అదేనా..?అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీలో కుదుపులు కొనసాగుతూనే ఉన్నాయి. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా నేతలు పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. … Read More
గవర్నర్ నరసింహన్ బదిలీ.. జమ్ముకశ్మీర్కేనా స్థాన చలనం..!హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అవుతున్నారా? జమ్ముకశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో ఆయనను అక్కడికి పంపించాలనేది కేంద్ర ప్రభ… Read More
0 comments:
Post a Comment