అక్లాండ్ : న్యూజిలాండ్ లో దుండుగులు తెగబడ్డారు. రెండు ప్రాంతాల లక్ష్యంగా కాల్పులు జరిపారు. క్రిస్ట్ చర్చ్ లోరి ఓ మసీదులో కాల్పుల మోత మోగించారు. మరో ప్రాంతంలోని మసీదుపై కూడా కాల్పులు జరిపారు. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు మృతిచెందినట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. మసీదులోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HyT4HC
న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులు .. ఆరుగురి మృతి .. పలువురికి గాయాలు
Related Posts:
కిశోర చాణక్యం : వైసీపీ విజయం కోసం స్ట్రాటజీస్, పాటలు, స్లోగన్లతో అట్రాక్ట్హైదరాబాద్ : అతనో మేధావి. సాదాసీదా తెలివిమంతుడు కాదు .. ప్రజల నాడీ అంచనావేసి పార్టీలకు మేలు చేసే ఆక్టోపస్. అతను చెప్పినట్టు విన్నారో ఇక అంతే మీ ముందు ప… Read More
సీఎం కేసీఆర్తో ట్రబుల్ షూటర్ హరీష్ రావు భేటీ.. కారు రివర్స్పై చర్చతెలంగాణలో కారు జోరు రివర్స్ కావడంతో ఆపార్టీ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. ఈనేపథ్యంలోనే చాల రోజుల తర్వాత, ఎన… Read More
అమ్మవారిని దర్శిస్తే సంతానం ? పిల్లలకు ఆయురారోగ్యండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 సర్వాంతర్యామి అయిన దేవుడు అనేక క్షేత్రాలలో వెలసి అనేక విధాలుగా భక్తులను అనుగ్రహిస్తు… Read More
ప్రధాని నరేంద్రమోడీ రాజీనామాఢిల్లీ : ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సమర్పించారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లిన ప్రధాని కే… Read More
సెలవులు పెరిగాయోచ్.. స్కూళ్లు తెరిచేది జూన్ 1న కాదుహైదరాబాద్ : తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేది జూన్ 1వ తేదీన కాదు. ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీన స్కూళ్లు రీఓపెన్ కావాల… Read More
0 comments:
Post a Comment