Monday, August 5, 2019

కశ్మీర్ టెన్షన్‌లోనూ కాంగ్రెస్‌పై కన్నేసిన అమిత్ షా.. మరో వికెట్ ఔట్

న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కశ్మీర్‌లో భద్రతా దళాలు మొహరించాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే .. మరికొందరు తప్పుపడుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి పరిస్థితి మారితే .. బీజేపీ చీఫ్ అమిత్ షా మాత్రం వలసలపై ఫోకస్ చేసినట్టున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి ముఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TbVRKz

Related Posts:

0 comments:

Post a Comment