Friday, March 15, 2019

సర్వే ఆధారంగానే టీఆర్ఎస్ టికెట్లు .. నేడు ఆరుగురి పేర్లు ప్రకటించే అవకాశం

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల సమరశంఖంలో గెలిచేందుకు పార్టీలు వ్యుహలు రచిస్తోన్నాయి. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ, అభ్యర్థి ప్రభావం .. ఇదివరకు చేపట్టిన సంక్షేమ పథకాల అమలుపై సర్వేలు చేపట్టాయి. వాటి ఆధారంగా ప్రజల నాడీ తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. నియోజకవర్గానికో బహిరంగ సభ, ప్రజల్లోకి విసృతంగా మేనిఫెస్టో, బహుముఖ వ్యుహంతో కాంగ్రెస్ 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HmJJmK

Related Posts:

0 comments:

Post a Comment