రానున్న లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో టార్గెట్ త్రీ అంటున్నారు గులాబీ బాస్ .. గత ఎన్నికల్లో గులాబీజెండా ఎగరని మల్కాజ్గిరి.. సికింద్రాబాద్ స్థానాలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరో నియోజకవర్గం చేవేళ్ల సీటుపైనా ప్రత్యేకంగా నజర్ పెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HmBxmQ
ఆ మూడు పార్లమెంట్ స్థానాలపై గులాబీ బాస్ గురి ... కారణం ఇదే
Related Posts:
టీడీపీలో వరుస వికెట్లు: ఈ సారి జూపూడి వంతు: త్వరలో వర్ల రామయ్యఅమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఛైర్మన్ పదవులను దక్కించుకున్న ఆ పార్టీ నేతలందరూ ఒక్కొక్కరుగా వైదొలగుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థ… Read More
నకిలీ నోట్ల కలకలం.. రూ.5 లక్షల విలువగల నోట్లు స్వాధీనం ... చలామణిలో రూ.20 లక్షల నోట్లున్యూఢిల్లీ : పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను నరేంద్ర మోడీ సర్కార్ ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. పాత… Read More
జగన్కు మోదీ..షా బంపరాఫర్ : ఏపీ సీఎం అంగీకరిస్తారా : ఎవరికి దక్కేను ఆ ఛాన్స్..!ప్రధాని మోదీ వైసీపీకి బంపరాఫర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో చేరటానికి..ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటానికి జగన్ సుముఖత వ్యక్తం చేయలేదు. అదే సమ… Read More
భార్యను హత్య చేసేందుకు భర్త యత్నం..! నడుస్తున్న కారు నుండే బయటకు నెట్టివేసిన వైనం...!తమిళనాడు కోయంబత్తూర్లో ఓ మహిళను తన భర్తతో పాటు అత్తమామాలు వేధింపులకు గురి చేయడంతో పాటు ఆమే చంపే ప్రయత్నం చేశారు. ఈనేపథ్యంలోనే ఆ మహిళను చంపేందుకు కూడ … Read More
నేపాల్లో బస్సు-ట్రక్కు ఢీ .. ఇద్దరు మృతి, 21 మందికి గాయాలుఖాట్మండ్ : అందాలను చూసి ఆనందిద్దామని వెళ్లిన ఆ పర్యాటకులను మృత్యువు కబళించింది. ట్రక్కురూపంలో వచ్చిన మృత్యువు బస్సును ఢీకొంది. దీంతో ఇద్దరు భారతీయులు … Read More
0 comments:
Post a Comment