అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీలో కుదుపులు కొనసాగుతూనే ఉన్నాయి. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా నేతలు పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ జిల్లా నర్సీనట్నం టీడీపీ నాయకులు నైరాశ్యంలో కూరుకుపోయినట్టు వార్తలు ఘుప్పుమంటున్నాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత, తమకు దిశానిర్ధేశం చేసేవారు కూడా కరువయ్యారనే భావన తెలుగు తమ్ముళ్లను కృంగ దీస్తుందనే చర్చ జోరుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/335J8O2
సీనియర్లు, జూనియర్లని తేడా లేదు..! టీడిపిలో తమ్ముళ్లందరి లక్ష్యం అదేనా..?
Related Posts:
మందుబాబు లకు లక్కీఛాన్స్: నిరుద్యోగులకు సదవకాశం: ఏపిలో కొత్త ఒరవడి..!మందుబాబులు మద్యం సేవిస్తే డ్రైవింగ్ చేయలేరు. చేస్తే పోలీసుల చేతికి చిక్కాల్సిందే. ఇక, వారికి కొత్త అవకాశం. అదే విధంగా.. నిరుద్యోగులకు సదవకాశం.… Read More
భూమా కుటుంబానికి ఏవీ సుబ్బారెడ్డి చెక్: నంద్యాల సీటు ఎవరికి : టిడిపి లో కొత్త పంచాయితీ..!కర్నూలు టిడిపి లో మరో పంచాయితీ మొదలైంది. జిల్లా టిడిపిలో వర్గ పోరు తారా స్థాయికి చేరింది. కోట్ల టిడిపిలోకి ఎంట్రీ పై కెఇ వర్గం అసంతృప్తితో ఉంది. … Read More
ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం మరో రకంగా సృష్టిస్తోంది: అరుణ్ జైట్లీయూపీఏ హయాంలో సగటు ద్రవ్యోల్బణం 10శాతం ఉండగా ఎన్డీఏ హయాంలో అది 4.5 శాతానికి తగ్గిందన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. దీని బట్టి చూస్తే మధ్యతరగతి వారి … Read More
దివాలా దిశగా అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్..అమ్మకానికి ఆస్తులున్యూఢిల్లీ: అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యునికేషన్ (ఆర్కాం) దివాలా తీసిందా... దివాలా తీసిన కేసులను వాదించే కోర్టుకు త్వరలో వెళ్లనున్నారా అంటే ఔననే … Read More
పవన్ పోటీ అక్కడి నుండేనా : పెరుగుతున్న ఒత్తిడి : జగన్ -పవన్ లక్ష్యం ఆ జిల్లానే..!జనసేన అధినేత పవన్ కళ్యాన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. మరి ఎక్కడ నుండి బరిలోకి దిగుతారు. పవ న్ తమ నియోజకవర్గం నుండి … Read More
0 comments:
Post a Comment