తిరుపతిలో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ ప్రసంగించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా శ్రీకాకుళంకు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించిందన్నారు. తమ ప్రభుత్వం పేదలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JhlZ5n
శ్రీకాకుళంలో చంద్రబాబు: రోజుకు మూడు గంటలు కార్యకర్తలకోసం కేటాయిస్తానని హామీ
Related Posts:
పాకిస్తాన్కు కౌంటర్: ఢిల్లీ - లాహోర్ బస్సు సర్వీసును రద్దు చేసిన భారత్న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ అనేక విషయాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సంఝౌతా ఎక్స్ప్రెస్ను నిలిపివ… Read More
సీఎం కేసీఆర్ కు నగరిలో రోజా ఆతిధ్యం : ఆయనతో కలిసి కంచీపురానికి : ఫైర్ బ్రాండ్ అసలు లక్ష్యం ఇదేనా..!తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజా అరుదైన ఆతిథ్యం ఇచ్చారు. నగరిలోని తన ఇంట కేసీఆర్ కు విందు అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క… Read More
సహజీవనం.. హోంగార్డు మోసం.. గర్భవతిని చేసి, చివరకు..!మంచిర్యాల : ప్రజా రక్షణ కోసం పాటుపడాల్సిన ఓ హోంగార్డు దారి తప్పాడు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది పోయి ఓ యువతిని వంచించాడు. పెళ్ల… Read More
జగన్ ఓ స్కామ్ స్టార్ .. వాలంటీర్ల నియామకం ఓ కుంభకోణం అన్న లోకేష్నారా లోకేష్ మరోమారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు . మొన్నటికి మొన్న మాది నిరు పేద రాష్ట్రం అని చెప్పుకుంటే పెట్టుబడులు ఎలా… Read More
నేడే చూడండి: నరేంద్ర మోడీ చేసిన అతి గొప్ప అడ్వెంచరస్ చిత్రం!న్యూఢిల్లీ: మరి కొన్ని గంటలు! డిస్కవరీ ఛానల్ లో రెగ్యులర్ గా ప్రసారం అయ్యే ఎపిసోడ్ మ్యాన్ వర్సెస్ వైల్డ్. బ్రిటన్ కు చెందిన ప్రజెంటర్ బేర్ గ్రిల్స్ తో… Read More
0 comments:
Post a Comment