వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో అపచారం జరిగింది. కైలాసగిరి చిత్రాలతో కూడిన వెండి పటాన్ని ఆలయ సిబ్బంది గర్భగుడిలో అమర్చడం వివాదానికి కారణమయ్యింది. ఇది ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమని విమర్శలు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగాల్సి వచ్చింది. వెంటనే ఆ చిత్రాలను తీసివేశారు. వరంగల్కు చెందిన ఓ వైద్యుడు ఆరున్నర కిలోల వెండితో పటాన్ని తయారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OnHdl8
రాజన్న ఆలయంలో అపచారం.. కైలాసగిరి చిత్రాలతో వెండిపటం...
Related Posts:
హైతిలో భూకంప విలయం: 1300 మంది దుర్మరణం, 3వేలకుపైగా క్షతగాత్రులు, హృదయవిదారకంపోర్ట్-ఓ-ప్రిన్స్: కరీబియన్ దేశమైన హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. 7.2 తీవ్రతతో కుదిపేసిన భూకంపం వేలాది మంది ప్రాణాల… Read More
అఫ్గానిస్తాన్: ఈ సంక్షోభంలో ఏ ఇస్లామిక్ దేశం ఎటువైపు ఉంది?కొన్నిరోజులుగా అఫ్గానిస్తాన్లో భారీగా నగరాలు, పట్టణాలను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటూ వస్తున్నారు. వారు దేశ రాజధాని కాబూల్లోకి కూడా ప్రవేశించారు… Read More
కాబుల్లో కాల్పులు, పేలుళ్ల హోరు: ఎంబసీ వద్దా: ఎయిర్పోర్టులో: ప్రాణభయంతోకాబుల్: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల విజృంభణకు యథేచ్ఛగా కొనసాగుతోంది. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే.. ఆ దేశం మొత్తాన్నీ ఆక్రమించ… Read More
Wife love story: భార్యకు ప్రియుడు, భర్తకు తెలిసి ఏం చేశాడంటే ?, ఫ్యామిలీకి షాక్, స్పాట్ లో భర్త !ఇండోర్/చెన్నై: తన భార్యకు ప్రియుడున్నాడని తెలుసుకున్న భర్త చేసిన పనికి ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యింది. స్పాట్ లో నిలబడిన భర్త అతని భార్య లవ్ స్టోరీకి శ… Read More
అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడుఅఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారని అధికారులు తెలిపారని వార్తలు వస్తున్నాయి. తాలిబాన్లు కాబుల్ నగరంలోకి ప్రవేశించిన తరువాత ఈ… Read More
0 comments:
Post a Comment