వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో అపచారం జరిగింది. కైలాసగిరి చిత్రాలతో కూడిన వెండి పటాన్ని ఆలయ సిబ్బంది గర్భగుడిలో అమర్చడం వివాదానికి కారణమయ్యింది. ఇది ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమని విమర్శలు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగాల్సి వచ్చింది. వెంటనే ఆ చిత్రాలను తీసివేశారు. వరంగల్కు చెందిన ఓ వైద్యుడు ఆరున్నర కిలోల వెండితో పటాన్ని తయారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OnHdl8
Friday, March 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment