Thursday, March 28, 2019

చంద్ర‌బాబుది ప‌చ్చి మోసం..! మ‌రోసారి మొత్తుకున్న మోత్కుప‌ల్లి..!!

హైదరాబాద్ : ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై మాజీ టిడిపి నేత మోత్కుప‌ల్లి నర్సింహులు మ‌రోసారి మండిప‌డ్డారు. తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ మ‌టుమాయం కావ‌డానికి ఎవ‌రో కార‌ణం కాద‌ని,కేవలం బాబు స్వార్థ రాజ‌కీయాల‌కోస‌మే తెలంగ‌ణ‌లో తెలుగుదేశం పార్టీ క‌నుమ‌రుగైంద‌ని ఘాటుగా ఆరోప‌ణ‌లు చేసారు. తెలంగాణలో టీడీపీ పార్టీని భూస్థాపితం చేసిన టీడీపీ నాయకులు చంద్రబాబు ఆంధ్రాలో ప్రజలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JIxAe0

Related Posts:

0 comments:

Post a Comment