చెన్నై/ న్యూఢిల్లీ: ద్రవిడ దేశం తమిళనాడు రాష్ట్రంలో పాగా వెయ్యాలని బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులో లక్షకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన రోజే ఆ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ శాఖలో స్టార్ హీరోయిన్లతో మెరిసిపోయే విదంగా కమిటీని ఏర్పాటు చేశారు. ఇక బహుబాషా నటి,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31JiZGD
Saturday, July 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment