రాజధాని అమరావతి కొనసాగాలని సాగుతున్న ఉద్యమం 200వ రోజుకు చేరుకుంది. మొదట్లో రాజధాని అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగినా, మధ్యలో కరోనావైరస్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ప్రచారానికి దూరమైంది. కానీ నేటికీ అమరావతి రైతులు ఏదో ఒక రూపంలో తమ ఆందోళనలు తెలియజేస్తూనే ఉన్నారు. ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నేడు రాజధాని అమరావతి ఉద్యమం 200వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NUDKXN
అమరావతిని మోడీనే కాపాడాలి .. నిరసనదీక్షలో చంద్రబాబు.. రాజధాని రైతుల పోరాటానికి 200 రోజులు
Related Posts:
వైసీపీది మైండ్ గేమ్: జగన్ బేరాలు ప్రారంభించారు: గెలుపు మనదే..సీట్లే తేలాలి : చంద్రబాబు ధీమా..ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఎన్నికల్లో గెలుపు పైన ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో జగన్ కుట్రలకు కేసీఆర్..మోడీ కుతంత్రాలు కలిసాయన్… Read More
పాపం పసివాళ్లు: ఆకలికి అలమటించారు.. మట్టితో కడుపునింపుకుని తనువు చాలించారు.అనంతపురం: కరువు జిల్లా అనంతపురంలో ఆకలి చావులు దర్శనమిస్తున్నాయి. తినేందుకు ఆహారం లేక ఇద్దరు చిన్నారులు మట్టి తిని మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చో… Read More
శ్రీలంక వరుస బాంబు పేలుళ్లు, ఫోన్ బెదిరింపులు, బెంగళూరులో హై అలర్ట్, ఆంధ్రా, తెలంగాణలో !బెంగళూరు: బెంగళూరు నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని వెలుగు చూడటంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీసు కమిషనర్ స… Read More
లోక్సభ ఎన్నికలు 2019: ఏడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్న్యూఢిల్లీ:ఐదవ విడత పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 51 ని… Read More
జస్ట్ పందొమ్మిది రోజులు..పరేషాన్ ఎందుకు రాజా..! చంద్రన్న. రాజన్న మద్య పెరుగుతున్న పందాలు..!!అమరావతి/హైదరాబాద్ : ఎన్నికల ఫలితాలకు సరిగ్గా పందొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. నేతల గంభీరాలు, రాజకీయ ప్రకటనలు, ముహూర్తాలు, నేమ్ ప్లేట్ల హడావిడి,… Read More
0 comments:
Post a Comment